Home » cm chandrababu naidu
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత తొలిసారి బాబు ఢిల్లీ వెళ్తుండటంపై అందరిలో ఆసక్తినెలకొంది.
ఇండియా కూటమితో చర్చలకే జగన్ ఢిల్లీకి వెళ్లినట్టుంది తప్ప.. ధర్నాకు వెళ్లినట్టు లేదు అన్నారు ఏపీకి చెందిన ఓ మంత్రి…
ఇప్పటికే పదవులపై ఆశగా ఎదురుచూస్తున్న తెలుగు తమ్ముళ్లు... కూటమి మధ్య సయోధ్య కుదిరిందనే సమాచారంతో ఎగిరి గంతేస్తున్నారు.
ఏపీలో అసెంబ్లీలో శాంతి భద్రతల అంశంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు.
మహిళలను కించపరిచే వాళ్లను వదిలిపెట్టను. పబ్లిక్ లో నిలబెడతాను. ఆ విషయంలో రాజీపడను.
ప్రముఖ నేతలందరిపైన పెద్ద ఎత్తున కేసులు పెట్టారు. షర్మిలపైనా కేసులు పెట్టారు. మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ ను చంపారు.
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ మంత్రివర్గం భేటీ కానుంది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో..
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతి భద్రతలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అసెంబ్లీలో ఈ శ్వేతపత్రం విడుదల చేస్తారు.
ఇప్పటికే అమరావతిలో ప్రజాధనంతో నిర్మించిన ప్రజాదర్బార్ కూల్చివేతపై విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్... కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన రుషికొండ భవనాల విషయంలో మరిన్ని విమర్శలు ఎదుర్కొక తప్పదంటున్నారు.
ఓసారి ఎమ్మెల్యేలందరితో కలిసి రుషికొండ ప్యాలెస్ పరిశీలిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ పరిణామాలతో త్వరలోనే రుషికొండ ప్యాలెస్ వినియోగంలోకి రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.