-
Home » cm chandrababu naidu
cm chandrababu naidu
మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ..
CM Chandrababu Naidu : మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
సీనియర్ నేత యనమల చిరకాల కోరిక తీరబోతోందా? ఈసారి బెర్త్ పక్కానా?
యనమల చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఇద్దరూ సమ వయస్కులు. రాజకీయంగా కలసి మెలసి ఉంటూ టీడీపీలో కీలక దశకు చేరుకున్న వారు.
‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. పథకానికి అర్హులు వీరే.. ఈ సర్టిఫికెట్లు ఉండాల్సిందే..
Divyang shakti scheme : ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం మంగళగిరి బస్టాండ్లో ప్రారంభించారు.
కోమటి, గుప్తా, శెట్టి.. ఈ పేర్లన్నీ క్లోజ్.. ఇక నుంచి ఒకటే.. చంద్రబాబు సంచలన ప్రకటన.. కొత్త పేరు ఇదే..
Chandrababu Naidu :ఏపీ రాజధానిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది.
ఏపీలోని రైతులకు బిగ్ అలర్ట్.. అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా..? వెంటనే ఇలా చేయండి..
Annadata Sukhibhava : ఏపీలోని రైతులకు అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత డబ్బులను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. అర్హులైన 46.85లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేసింది.
అల్లు వారింటికి ఏపీ సీఎం చంద్రబాబు.. కొత్త జంటకు శుభాకాంక్షలు.. ఫొటోలు
ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంటికి వచ్చారు. కొత్త జంట అల్లు శిరీష్- నాయనికా రెడ్డిలను కలిసి ఆయన ప్రత్యక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫ్యామిలీతో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియ�
అడ్డంకులు సృష్టించడం తగదు.. ఫారెస్ట్ అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్
CM Chandrababu Naidu : రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో ఫారెస్ట్ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ వేతనాలు పెంపు.. వెంటనే అమల్లోకి..
AP Government : ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలవనరుల శాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే లష్కర్లకు శుభవార్త చెప్పింది.
కర్ణాటక బాటలో ఏపీ.. చిన్నపిల్లలకు సోషల్ మీడియా బ్యాన్పై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Social Media Ban : 13ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధిం విధించేలా చర్యలు తీసుకుంటున్నామని, దీనికి సంబంధించి విధివిధానాలు తయారవుతున్నాయని ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ తెలిపారు.
ఏపీలోని మహిళలకు భారీ శుభవార్త.. కొత్తగా మరో మూడు పథకాలు.. ఇక వారికి ఆ సమయాల్లో ఇబ్బందులుండవ్..
AP Govt : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి అనే చర్యలు తీసుకుంటుంది. తాజాగా వారికోసం కొత్తగా మూడుపథకాలను ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమైంది.