-
Home » cm chandrababu naidu
cm chandrababu naidu
ఏపీలో విద్యార్థులకు అద్భుత అవకాశం.. ఉచితంగా ఇంటర్తోపాటు IIT, JEE కోచింగ్
AP Govt : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది.
మహిళా బిల్లును అడ్డుకోవటం క్షమించరాని నేరం.. నిడదవోలు ర్యాలీలో సీఎం చంద్రబాబు నాయుడు
CM Chandrababu : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం.. పదేళ్లపాటు కౌలు, ఒక్కో కుటుంబానికి లక్షన్నర..
CM Chandrababu Naidu : సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అమరావతి రాజధాని పరిధిలోని రైతులతో సమావేశం కానున్నారు. రెండో విడత భూ సమీకరణపై రైతులతో సమీక్షించనున్నారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్నక్యాంటీన్ల సేవలు ఇకనుంచి వారికి కూడా అందుబాటులోకి.. ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
Andhra Pradesh : ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరాలు, పట్టణాల్లో రోజుకు లక్షలాది మందికి కేవలం రూ.5కే భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు చర్యలు చేపట్టింది.
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లక్షలాది పేద కుటుంబాలకు లబ్ధి.. ఇకనుంచి వాటిని దర్జాగా అమ్ముకోవచ్చు..
AP Govt : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు శుభవార్త చెప్పారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో లక్షలాది మంది పేద కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
జనంలోకి జగన్.. ఎప్పుడో చెప్పిన వైసీపీ అధినేత.. ‘ఇక చంద్రబాబుకి ప్రతి రోజూ సినిమానే’ అంటూ..
YS Jagan : అమరావతిలో నిరంతరం రోడ్లు, నిరంతరం కరెంటు, నిరంతరం నీళ్లు, నిరంతరం డ్రైనేజీ కట్టే బదులు, వీటికోసం రూ.2లక్షల కోట్లు భారాన్ని రాష్ట్రంపై వేసే బదులు, అందులో 10శాతం పెడితే చాలు బ్రహ్మాండమైన రాజధాని అయ్యేది.
ఏపీలోని పేదలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఐదు లక్షల మందికి లబ్ధి
AP Govt : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పేదవర్గాల ప్రజలకు శుభవార్త చెప్పారు. సొంతిల్లు లేనివారికి ఊరట కలిగించేలా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
‘తల్లికి వందనం’ నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. ఈసారి వారిఖాతాల్లోకే డబ్బులు..
Talliki Vandanam Scheme : ఏపీలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్న్యూస్ చెప్పారు. తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై కీలక ప్రకటన చేశారు.
మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ..
CM Chandrababu Naidu : మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
సీనియర్ నేత యనమల చిరకాల కోరిక తీరబోతోందా? ఈసారి బెర్త్ పక్కానా?
యనమల చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఇద్దరూ సమ వయస్కులు. రాజకీయంగా కలసి మెలసి ఉంటూ టీడీపీలో కీలక దశకు చేరుకున్న వారు.