-
Home » cm chandrababu naidu
cm chandrababu naidu
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ వేతనాలు పెంపు.. వెంటనే అమల్లోకి..
AP Government : ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలవనరుల శాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే లష్కర్లకు శుభవార్త చెప్పింది.
కర్ణాటక బాటలో ఏపీ.. చిన్నపిల్లలకు సోషల్ మీడియా బ్యాన్పై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Social Media Ban : 13ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధిం విధించేలా చర్యలు తీసుకుంటున్నామని, దీనికి సంబంధించి విధివిధానాలు తయారవుతున్నాయని ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ తెలిపారు.
ఏపీలోని మహిళలకు భారీ శుభవార్త.. కొత్తగా మరో మూడు పథకాలు.. ఇక వారికి ఆ సమయాల్లో ఇబ్బందులుండవ్..
AP Govt : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి అనే చర్యలు తీసుకుంటుంది. తాజాగా వారికోసం కొత్తగా మూడుపథకాలను ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమైంది.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. అమరావతిలో ఆర్-5 జోన్ రద్దు.. వైసీపీ హయాంలో ఇచ్చిన ఆ స్థలాలు వెనక్కి..
Amaravati : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన ఆర్-5 (R5) జోన్ ను రద్దు చేసింది.
ఏపీలోని రైతులకు శుభవార్త.. 15రోజుల్లో ఆ రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు శుభవార్త చెప్పింది. బుధవారం నుంచి రాష్ట్రంలో శనగల కొనుగోలు చేపట్టనున్నట్లు తెలిపింది.
విశాఖ తీరంలో ఐఎఫ్ఆర్ వేడుకలు.. సతీమణి అన్నా లెజినోవాతో కలిసి పాల్గొన్న పవన్ కల్యాణ్ .. ఫొటోలు వైరల్
Pawan Kalyan : విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) వేడుకలు బుధవారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ స�
ఏపీలోని మహిళలకు గుడ్న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ ఒక్కొక్కరికి రూ.లక్ష.. కొత్తగా రెండు పథకాలు..
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కోసం మరో రెండు కొత్త పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది.
మారకపోతే మీకే నష్టం, సీల్డ్ కవర్లో నివేదిక- ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
రాయలసీమ ముఖచిత్రం మార్చింది మేమే. మంత్రి లోకేశ్ తన పని తాను చేస్తున్నాడు, నా పని నేను చేస్తున్నా అని చంద్రబాబు తెలిపారు.
పద్దతి మార్చుకోవాలి.. ఇదే ఫైనల్ ఛాన్స్.. కొలికపూడి శ్రీనివాస్తో పల్లా కీలక భేటీ.. తీవ్ర హెచ్చరికలు..
TDP : కొలికపూడి వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పల్లా శ్రీనివాస్ ఆయనతో భేటీ అయ్యారు.
పద్మశ్రీ అవార్డు ప్రకటన అనంతరం.. సీఎం చంద్రబాబుని కలిసిన రాజేంద్రప్రసాద్..
ఇటీవల నటుడు రాజేంద్రప్రసాద్ కి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు రాజేంద్రప్రసాద్ ని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు.