Home » cm chandrababu naidu
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో అసెంబ్లీకి వచ్చారు.
CM Chandrababu : గురువులు దేవుళ్లతో సమానమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో భగవాన్ శ్రీశ్రీశ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో జరిగిన గురు పౌర్ణమి మహోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. గురుపూజ నిర
ఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు..
యువనేత లోకేశ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అధినేత వెంట పడుతూ... సాధ్యమైనంత త్వరగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం ద్వారా పార్టీ నేతలను ప్రోత్సహించాలని కోరుతున్నారట.
ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశం అవుతుందని లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు.
నెల్లూరులో బారా షాహిద్ దర్గా వద్ద రొట్టెల పండుగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
టీడీపీ నేత బుద్దా వెంకన్న వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు దాడి చేయించారని చెప్పడం సిగ్గుచేటు. నిజంగా మేము తలచుకుంటే మీరు ఇలా తిరుగుతారా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
ఒడ్డు దాటేదాకా ఓడ మల్లన్న.. దాటక బోడి మల్లన్న... ఇదే బీజేపీ సిద్ధాంతం.