Guru Poornami celebrations : గురుపౌర్ణమి మహోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు

CM Chandrababu : గురువులు దేవుళ్లతో సమానమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో భగవాన్ శ్రీశ్రీశ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో జరిగిన గురు పౌర్ణమి మహోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. గురుపూజ నిర్వహించారు.