Home » cm chandrababu naidu
అధికారాన్ని తలకెక్కించుకోవద్దని మంత్రులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్బోధించారు.
ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం రెండున్నర గంటలపాటు సాగింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి పయనమవుతున్న నేపథ్యంలో సీపీఎం పార్టీ కీలక సూచన చేసింది.
వైసీపీ బడా లీడర్లపైనే ఎక్కువగా ఆరోపణలు ఉండటంతో పార్టీకి మరింత డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని ఆ పార్టీ క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఒకసారి తమ భూములను చెక్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎవరూ అధైర్య పడొద్దని, ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేబోమని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
చంద్రబాబు నాయుడు పోలవరం అంశంపై శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రంలో వాస్తవాలు లేవు. ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న ..
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నె రామకృష్ణ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈరోజు నుంచి నా కాళ్లకు దండం పెట్టే సంస్కృతికి కార్యకర్తలు, సామాన్య ప్రజలు పుల్ స్టాప్ పెట్టాలి. ఈ రోజు నుంచి నా కాళ్లకు ఎవరూ దండం పెట్టొద్దు. నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి ఈరోజు నుంచి పోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
ఈరోజు నుంచి నా కాళ్లకు దండం పెట్టే సంస్కృతికి కార్యకర్తలు, సామాన్య ప్రజలు పుల్ స్టాప్ పెట్టాలి. ఈ రోజు నుంచి నా కాళ్లకు ఎవరూ దండం పెట్టొద్దు.
గత జగన్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే జీపీఎస్ అమలు తేదీని ప్రకటిస్తూ శుక్రవారం రాత్రి గజిట్ నోటిఫికేషన్ ను చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జారీ చేసింది.