Home » cm chandrababu naidu
Amaravati Act : అమరావతి ఏకైక రాజధానిగా ఉండేలా సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళిక..!
నాడు పార్టీ ప్రయోజనాల కోసం ఒక్క మాట మీద పని చేసిన ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు.. ఇప్పుడు తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం గిరి గీసి చర్చించుకోబోతున్నారు.
వైసీపీ నేతలు ఇప్పటికీ మూడు రాజధానులకు అనుకూలంగా ప్రకటనలు చేయడం రాజధాని వాసులతోపాటు, చంద్రబాబును ఆందోళనకు గురిచేస్తోంది.
మా పార్టీ కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించ లేదు. పదవుల కోసం డిమాండ్ చేయలేదు. వాజ్ పేయి హయాంలో 7 మంత్రి పదవులు ఇస్తామన్న తీసుకోలేదు.
ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి హైదరాబాద్ వస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీటీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు.
మొత్తానికి ఈ సారి ఢిల్లీ నుంచి నిధులు సాధించే విషయంలో పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్నారు చంద్రబాబు. అందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటనను గమనిస్తున్నవారంతా... అప్పుడో లెక్క.. ఇప్పుడో లెక్క అంటూ విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చాలా ఫైళ్లు మాయం చేశారని, కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని డిలీట్ చేశారంటున్నారు. సాంకేతిక నిపుణుల సహకారంతో డిలీట్ చేసిన ఫైళ్లు రికవరీ చేస్తోందట ప్రభుత్వం.... కానీ, గల్లంతైన నోట్ ఫైళ్లు ఎక్కడున్నాయో తెలియడ�
కేంద్ర ఉపరితల రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం, రోడ్ల అభివృద్ధిపై చర్చించారు. ఏపీలో పెండింగ్ లో ఉన్న పలు హైవేల నిర్మాణంపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు.
మొత్తానికి ముగ్గురు నేతల ముప్పేటదాడిలో పెద్దిరెడ్డి కుటుంబం ఉక్కిరిబిక్కిరి అవుతోందంటున్నారు.