Home » cm jagan
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారు.
వైసీపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం జగన్ ఇవాళ రైతుల ఖాతాల్లో ఇన్ ఫుట్ సబ్సిడీని జమ చేయనున్నారు.
సీఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా.. వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ను జాతికి అంకితం చేశారు..
విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పడం ద్వారా మూడు రాజధానుల అంశానికి ప్రజామోదం కోరుతున్నారా?
మరో వారం 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న సమయంలో సీఎం జగన్ తాజా ప్రకటన విస్తృత చర్చకు దారితీసింది.
సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించారు.
సీఎం జగన్ రాముడిలా వదిలిన బాణమే నేను.. నేను ఏనుగు లాంటివాడిని కుక్కలు ఎన్నో మొరుగుతాయి ఐ డోంట్ కేర్ అంటూ స్వామి దాస్ వ్యాఖ్యానించారు.
విశాఖ అభివృద్ధికి అన్ని విధాల కట్టుబడి ఉంటానని, అలాఅని అమరావతికి మేం వ్యతిరేకం కాదని జగన్ చెప్పారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖ పట్టణంలో పర్యటించనున్నారు. వైజాగ్ విజన్ - ప్యూచర్ విశాఖ పేరిట నిర్వహిస్తున్న సదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు.
మ్యానిఫెస్టోపై చర్చించేందుకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.