Home » cm jagan
ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద చివరి సిద్ధం సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు 6 పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి జనం భారీగా కదిలి రాబోతున్నట్లుగా తెలిపారు.
పేదింటి పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే గొప్ప కార్యక్రమం జగనన్న విద్యాదీవెన అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.
మ్యానిఫెస్టోపై సీఎం జగన్, సజ్జల కసరత్తు
నవరత్నాలతో పాటు కొత్త పథకాలపై సమాలోచనలు చేస్తోంది వైసీపీ అధిష్టానం.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
అన్నదాతలకు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నామని, తమది రైతుపక్షపాత ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
ఈ పరిస్థితుల్లో కాపులను ఆకట్టుకోవడానికి టీడీపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ అభ్యర్థుల అంశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రానున్న 45 రోజులు మీ చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. బూత్ కమిటీల పరిధిలో ఉన్న ఓటర్లను ఎన్నికల లోపు కనీసం ఐదారు సార్లు కలవాలి.
24 సీట్లే ఇచ్చి.. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు ఘోరంగా అవమానించారు. టీడీపీ, జనసేనలో అసంతృప్తితో ఉన్న వాళ్లు వైసీపీలోకి వస్తామంటున్నారు.