Home » cm jagan
ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రాజధాని వికేంద్రీకరణ బిల్లుని కూడా తీసుకొచ్చింది. దీనికి అసెంబ్లీ
ఉగాది నాటికి 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాలను మహిళల పేర్ల మీదే రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు.
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఎవరు అడ్డొచ్చినా 3 రాజధానుల ప్రతిపాదన ఆగదని విజయసాయి రెడ్డి
మంగళవారం(జనవరి 28,2020) సచివాలయంలో 'స్పందన'పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 54.64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామన్నారు. ఇంటికే
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సీఎం జగన్ వైఖరిని ఆయన తప్పుపట్టారు. మూడు రాజధానుల నిర్ణయం కరెక్ట్ కాదన్నారు. విశాను
కొంత ఆవేశం.. మరికొంత అహం... ఇంకొంత పట్టుదల.. ఈ మూడు కలగలిస్తేనే ఆ నాయకుడు. మాట ఇవ్వరు.. ఇచ్చాడా తప్పడు. అంతెందుకు మడమ తిప్పడు.. ఇదీ
తండ్రి ఆశయాలు నెరవేరుస్తా.. ఆయన బాటలోనే నడుస్తా.. ఆయనే నాకు స్ఫూర్తి.. ఆయన కీర్తిని నిలబెడతా అన్నారు. కానీ, ఆ ఒక్క విషయంలో మాత్రం తండ్రిని కాకుండా
ఏపీ శాసన మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలపడంపై చంద్రబాబు స్పందించారు. మండలి రద్దుని తీవ్రంగా ఖండించారు చంద్రబాబు. కౌన్సిల్ కు రాజకీయాలు
శాసనసభలో వైసీపీ ఫ్లోర్ మేనేజ్మెంట్పై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఓటింగ్ సమయంలో 18 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరుకావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరో షాక్ ఇచ్చారు. మరో విషయంలో సీఎం జగన్ కు జై కొట్టారు రాపాక. జగన్ ప్రభుత్వానికి అండగా నిలిచారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన శాసన మండలి రద్దు నిర్ణయానికి ఎమ్మెల్యే రాపాక వ