Home » CM KCR Speech
సీఎం కేసీఆర్ త్వరలో జిల్లాల పర్యటన చేపట్టనున్నట్టు తెలుస్తోంది. టూర్లో అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీకి సంబంధించిన అంశాలపై దృష్టి సారించనున్నారు సీఎం.
కేసీఆర్ పవర్ఫుల్ స్పీచ్..!
వచ్చే ఎన్నికల్లో గెలిచేది మనమే..!
ఎన్నో బాధలు.. ఎన్నో కష్టాలు.. అన్నీ ప్రజల కోసమే..!
హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో దళితబంధు స్కీమ్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.
మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తారు
మీరు ఈ పది లక్షలతో ఏం చేస్తున్నారో నేను గమనిస్తుంటాను
సీఎం కేసీఆర్.. ఎల్లుండి కరీంనగర్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కరీంనగర్ సివిల్ ఆస్పత్రిని సందర్శిస్తారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీయనున్నారు. తర్వాత స్థానిక వైద్యాధికార�
తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం (సెప్టెంబర్ 11) కొత్త రెవెన్యూ బిల్లు చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.. సమైక్య రాష్ట్రంలో రెవిన్యూ వ్యవస్థలో 160, 170 చట్టాలు ఉండేవన్నారు. తెలంగాణలో ప్
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు జనతా కర్ఫ్యూ సక్సెస్ గా కొనసాగుతోంది. 2020, మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటించాలని, ఇళ్లలోనే ఉండాలని ఆయన ప్రజలకు �