Home » CM KCR
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దేశం అర్థం చేసుకుందని, యూపీఏ కన్నా అధ్వాన్నంగా ఫెయిల్ అయ్యిందని విమర్శించారు...
‘తెలంగాణ రైతుల సమస్యలపై ఢిల్లీ వేదికగా ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుదాం’ అంటూ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్యాడీ పాలిటిక్స్.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్..!
తెలంగాణలో పాలిటిక్స్ రోజురోజుకు హీటెక్కుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా.. ఆ డోస్ మరింత పెరగనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఇప్పటివరకు తెలంగాణ నుంచే కేంద్రంపై యుద్ధం చేస్తున్న కేసీఆర్.. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు ఢిల్లీకే వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా మార్చి 25న థియేటర్లలలో విడుదల కానుంది. 'ఆర్ఆర్ఆర్' మూవీని..
యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ధర్నాలు, ఆందోళనలు చేసే విషయంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ఈ వారంలోనే తొలి ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్యాక్ లాగ్ పోస్టులపై కూడా ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్...
కొంత కాలంగా వివాదాస్పదంగా మారిన 111 జీవోపై.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. నిపుణుల కమిటీ నివేదిక తమకు అందగానే.. ఈ జీవోను ఎత్తేస్తామని సంచలన ప్రకటన చేశారు.
తెలంగాణ పోలీసు శాఖలో 18,334 పోస్టుల భర్తీకి రంగం సిధ్దమయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా పోలీసు శాఖలో అవసరమైన సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్