-
Home » CM Naveen Patnaik
CM Naveen Patnaik
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు షాక్.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తున్న బీజేపీ
Odisha assembly election 2024: ఈ సారి గెలిస్తే దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డు ఆయనకు దక్కేది.
జూన్ 4 తర్వాత ఆయన మాజీ సీఎం అవుతారు: అమిత్ షా
జూన్ 4 తర్వాత నవీన్బాబు ముఖ్యమంత్రిగా ఉండబోరు.. ఆయన మాజీ సీఎం అవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు.
Legendary poet : ప్రముఖ కవి జయంత మహాపాత్ర కన్నుమూత
ప్రముఖ కవి జయంత మహాపాత్ర ఆదివారం ఒడిశాలోని కటక్లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 95. జయంత మహాపాత్ర మృతి పట్ల ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు....
Balasore train crash : ఒడిశా ప్రజలు 1000మంది ప్రాణాలు కాపాడారు…సీఎం నవీన్ పట్నాయక్ ప్రశంసలు
బాలాసోర్ ట్రిపుల్ రైలు ప్రమాదంలో ఒడిశా రాష్ట్ర ప్రజలు 1,000 మందికి పైగా ప్రాణాలను రక్షించారని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు.ఒడిశాలోని స్థానిక ప్రజల కృషి, వారి కరుణ, మానవత్వాన్ని చాటిందని సీఎం పేర్కొన్నారు....
Naveen Patnaik : హ్యాట్సాఫ్ సీఎం .. అభివృద్ధి కోసం తండ్రి సమాధినే తొలగించిన నవీన్ పట్నాయక్
నా తండ్రి ఓ రాయిలో కాదు నా గుండెల్లో ఉంటారు. అభివృద్ధికి అడ్డు వస్తే తండ్రి సమాధిని కూడా బద్దలు కొట్టించిన సీఎం ఆయన. అటువంటివారు కదా రాష్ట్రానికి కావాల్సిసీఎం..
presidential election 2022: ఓటు వేసిన మోదీ, ఇతర ప్రముఖులు
రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఓటు వేశారు. రాష్ట్రాల్లోనూ పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, కాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాను�
Odisha: ఒడిశా మంత్రులుగా 21 మంది ప్రమాణ స్వీకారం
ఒడిశాలో పునర్వ్యవస్థీకరించిన కేబినెట్ కొలువుదీరింది. భువనేశ్వర్లోని లోక్సేవ భవన్ న్యూ కన్వెన్షన్ సెంటర్లో మొత్తం 21 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ఆదివారం గణేశీ లాల్ ప్రమాణ స్వీకారం చేయించారు.
Naveen Patnaik: మోదీని కలవనున్న నవీన్ పట్నాయక్.. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు?
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని మోదీని కలవనున్నారు. జులైలో రాష్ట్రపతి ఎన్నికలు ఉండడం, అలాగే, ఒడిశాలో నాలుగు రాజ్యసభ సీట్లకూ ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ మోదీని నవీన్ పట్నాయక్ కలుస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
FIH Odisha Hockey : హాకీ పురుషుల ప్రపంచ కప్ అధికారిక లోగో ఆవిష్కరణ..
FIH Odisha Hockey : 15వ ఎడిషిన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ హాకీ (FIH) పురుషుల ప్రపంచ కప్ అధికారిక లోగోను ఒడిశా రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ ఆవిష్కరించారు.
Odisha Journalist : బాంబు పేలి జర్నలిస్టు మృతి
ఒడిషా రాష్ట్రంలోని కలహండిలో దారుణం జరిగింది. భద్రతా దళాలు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఒక జర్నలిస్టు మరణించాడు.