Home » CM Nitish Kumar
బీహార్ పాత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద జర్నలిస్టులకు ప్రతీనెల అక్కడి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. అర్హత కలిగిన జర్నలిస్టులకు నెలకు రూ.6వేలు ఇస్తుంది. ప్రస్తుతం ఆ పెన్షన్ ను ..
బీహార్ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రోజుకో పథకంపై ప్రకటన చేస్తున్నారు.
బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇటీవల కొలువుదీరిన నితీశ్ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ ఇవాళ బలపరీక్షను ఎదుర్కోనుంది.
వాస్తవానికి నితీశ్ వ్యవహార శైలి ఇలా ఉండదు. కానీ కొద్ది రోజులుగా ఆయన కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారు. తరుచూ ఏదో వివాదంతో వార్తల్లో ఉంటున్నారు
మంచిగా ఉండండీ అంటూ అల్లర్లరు పాల్పడేవారు ఉంటారా? అందుకే బీహర్ లో మేం అధికారంలోకి వస్తే అల్లర్లకు పాల్పడేవారిని తల్లక్రిందులుగా వేలాడదీస్తాం అంటూ కేంద్ర హోమ్ మంత్రి..బీజేపీ అగ్రనేత అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.
బిహార్ రాజధాని పాట్నాలో కిసాన్ సమాగం పేరుతో మంగళవారం ఒక కార్యక్రమం జరిగింది. దీనికి సీఎం నితీష్ కుమార్తోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఇది రైతు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి హాజరైన అధికారుల్లో ఒకరు ఇంగ్లీష్ల�
ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వారిలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ఒకరు. గతంలో కూడా ఆయన పేరు ప్రధాని పదవి అభ్యర్థిగా ప్రచారం జరిగింది. అయితే, ఇంతకాలం నితీష్ కుమార్ ఈ అంశంపై మాట్లాడలేదు. తాజాగా దీనిపై నితీష్ కుమ�
అసెంబ్లీ సమావేశాల్లో సీఎం నితీష్ కుమార్ ఒక్కసారిగా లేచి ఆగ్రహంతో ఊగిపోయారు. బీజేపీ సభ్యులు అబద్దాలు చెబుతున్నారు. డ్రామాలు ఆడుతున్నారు అంటూ మండిపడ్డాడు. ఈరోజు ప్రతిపక్ష బీజేపీ సభ్యులు తాగి ఉన్నారు అని సభలో గట్టిగా నితీష్ ఆవేశంగా అరిచారు.
ఇక నా జీవితంలో ఎప్పటికీ బీజేపీతో పొత్తు పెట్టుకోను అంటూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పష్టంచేశారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో బిహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భేటీ కానున్నారు. ఈ నెల 25న వారు సోనియాను కలిసి పలు రాజకీయ అంశాలపై చర్చిస్తారు.