Home » cm post
మే నెలలో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుంది. దాని ఓట్ల శాతం 43 శాతం.
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్ద సంఖ్యలో టిక్కెట్లను రద్దు చేశారన్న ప్రచారంపై అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ, రాజస్థాన్లో అధికార వ్యతిరేకత లేదని అన్నారు. ఎమ్మెల్యేలపై కొంత ఆగ్రహం, అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పారు
పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న చర్చ ఆ పార్టీలో గట్టిగానే సాగుతోంది. ఎవరికి వారు తనకు సీఎం కుర్చీ దక్కుతుందంటే తనకే దక్కుతుందని ఆశలు పెట్టుకుంటున్నారు. Telangana Congress
ముఖ్యమంత్రి పదవిపై అజిత్ పవార్ మనసులోని మాటను వెల్లడించారు. తాను ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే అందుకోసం 2024 లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఎదురు చూసే సమయం తనకు లేదని ఆయన అనడం గమనార్హం. నూటికి నూరు శాతం తాను ముఖ�
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయించనుంది. ఈ విషయమై రాష్ట్ర రాజధాని షిమ్లాలోని రాజీవ్ భవన్లో సాయంత్రం 3:00 గంటలకు తాజాగా గెలిచిన ఎమ్మెల్యేలతో పార్టీ నేతలు లెజిస్లేచర్ సమావేశం నిర్వహించనున్నారు. సీనియర్ ఎలక్షన్ స�
బీజేపీపై మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు
‘‘మహారాష్ట్రలో వేసిన ఎత్తుగడే ఢిల్లీలో వేయాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా నాకు బీజేపీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. నన్ను మరో షిండే అవ్వమని ఆ లేఖలో ఉంది. అంటే నేను ఆప్ను చీలిస్తే నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ నేతలు ఆఫర�
ఎవరికెన్ని సీట్లు వచ్చినా.. సీఎం సీటు మాత్రం నితీశ్దే అన్నట్లుగా ఉంది బీహార్ పరిస్థితి. దాదాపు గత రెండు దశాబ్దాలుగా రాజకీయ అపర చాణుక్యుడు నితీశ్ కుమార్ సీఎం పీఠాన్ని అట్టిపెట్టుకుని ఉన్నారు. ఏ పార్టీతో పొత్తుపెట్టుకున్నా సీఎం కుర్చీ న�
యూపీ సీఎం ఢిల్లీ పర్యటనపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సెటైర్లు వేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్కు ఆశలున్నాయి..నాకు ఉంది..పీసీసీ పదవి కావాలని ఉంది..రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్న అనుచరులకు..నాకు సీఎం కావాలని ఉంది..ఏం కావొద్దా ? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలతో విరుచుకపడ్డారు.