Home » CM Revanth Reddy
మూసీ అభివృద్ధి చూడగానే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.
‘రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రజాభవన్లో ప్రారంభించారు.
కులానికి, ప్రాంతానికి అతీతంగా తెలుగువారి అభివృద్ధికి పాటుపడే నాయకత్వం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రుణమాఫీ చేయడం ద్వారా మాట నిలబెట్టుకున్నట్లు చెబుతున్న ప్రభుత్వం... మున్ముందు రాష్ట్ర అర్థిక పరిస్థితులతోపాటు ప్రతిపక్షాలతోనూ యుద్ధం చేయాల్సి వుంటుంది.
దేశానికే ఆదర్శంగా నిలిచాం
ప్రస్తుతం బీఆర్ఎస్లో 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో దాదాపు సగం మందిని చేర్చుకోవాలని కాంగ్రెస్... ఒక్కరినీ కూడా వదులుకోకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ వ్యూహ ప్రతివ్యూహాలు వేస్తున్నాయి.
అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేసి, తెలంగాణ మోడల్ దేశంలోనే ఆదర్శంగా నిలబడబోతోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రైతు వేదికల దగ్గర సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
రైతు రుణమాఫీకి రూ. 6500 కోట్లు ఖర్చు పెడుతున్నామని, డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డితోనే ఇది సాధ్యమయిందని ఎంపీ రేణుకా చౌదరి ప్రశంసించారు.
కాంగ్రెస్ గెలిచినా, వీహెచ్ ఆశలు ఫలించడం లేదు. గాంధీ ఫ్యామిలీకి నమ్మిన బంటునంటూ ఆయన ఇన్నాళ్లు నెరిపిన రాజకీయం అక్కరకు రావడం లేదు.