Home » CM Revanth Reddy
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు.
రూ.7వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్తాయన్నారు. ఆగస్టు పూర్తయ్యేలోగా 3 విడతల్లో రుణమాఫీ పూర్తి అవుతుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్ళు వేల కోట్ల అప్పులు ఉన్నా చావరు.
వీధి కుక్కల బెడదను అరికట్టడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ..
ఆయన ఎప్పటి వరకు ఈ సస్పెన్స్ కొనసాగిస్తారో..? ఆయన అంతరంగం ఎప్పటికి ఆవిష్కరిస్తారో అనేది ఉత్కంఠ రేపుతోంది.
ఇన్నాళ్లు ప్రతిపక్షాలపైనే కోపంగా ఉండే సీఎం.. తమపైనా సీరియస్ అవ్వడం కాంగ్రెస్ నేతలను షేక్ చేస్తోంది. షాక్కు గురి చేస్తోంది... ముఖ్యమంత్రిలో మార్పు ఎందుకొచ్చిందబ్బా.. అంటూ ఆరాలు తీస్తున్నారట..
రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం.
కలెక్టర్ల సదస్సులో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజలను రాజకీయ పార్టీలు, నేతలు మోసం చేయాలని చూస్తారని గతంలో సీఎం రేవంత్ అన్నారని ఈటల రాజేందర్ తెలిపారు.
సీజేఐ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది.