Home » CM Revanth Reddy
రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.
ఆ సర్వేలో సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్ కు పడినట్టుగా రిపోర్ట్ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై 5 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని అంచనా వేస్తున్న గులాబీ దళం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు లాభం చేకూర్చే అవకాశం ఉందని ఆశిస్తోంది. దీనికి తోడు బీజేపీకి క్షేత్రస్థాయిలో సరైన క్యాడర్ లేకపోవడం కూడా బీఆర్ఎస్ కే మేలు చేస్తుందన�
Harish Rao: కేసీఆర్ హయాంలో రెప్ప పాటు కూడా పోని విధంగా 24 గంటల విద్యుత్ ను ఇచ్చినట్టుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిదని హరీశ్ రావు అన్నారు.
సీఎం రేవంత్పై బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఫైర్
ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు అనేక అడ్డదారులు తొక్కారు. ప్రభుత్వం ఇకనైనా హామీల అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు.
కేసీఆర్ మాటను ఇప్పుడు ప్రజలు నమ్మడం లేదు. మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్ కు తప్పకుండా స్థానం ఉంటుంది..
పోలింగ్ ముగియడంతో రిలాక్సింగ్ మూడ్లో తెలంగాణ నేతలు
రాష్ట్రంలో ఎన్నికలు, రాజకీయాలు ముగిసిపోయాయన్నారు. ఇప్పటి నుంచి సంక్షేమంపైనే నా దృష్టి అంతా అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి కష్టపడ్డారు. ఆరేడు సీట్లలో రేవంత్ రెడ్డి డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు.