Home » CM Revanth Reddy
Eleti Maheshwar Reddy: కొనుగోలు కేంద్రాలలో రైతులకు రసీదులు ఇవ్వడం లేదని సీఎంకి చెబితే అధికారులను పిలిచి సీఎం ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.
తెలంగాణ క్యాబినెట్ భేటీపై సస్పెన్స్ నెలకొంది.
డైరెక్టర్స్ అసోసియేషన్ లో ఉన్న పలువురు డైరెక్టర్స్ సినీ ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి డైరెక్టర్స్ డేకి ఆహ్వానించారు.
తెలంగాణ కేబినెట్ భేటీపై ఆసక్తి నెలకొంది.
రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో పాలనపై దృష్టి పెట్టింది. దీంతో శనివారం జరిగే మంత్రిమండలి సమావేశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కేబినెట్ మీటింగ్లో వీటిపై చర్చించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదలకు కృషి చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించే పార్టీకి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు ఎక్కువగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు.
చెప్పిన ప్రకారం ఇచ్చిన హామీలు అమలు చేయగలరా? రైతు రుణమాఫీపై ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి?
పదేళ్లలో రైతుల సంక్షేమం కోసం ఏం చర్యలు తీసుకున్నారు? ఏం వెలగబెట్టారు? రైతులకు జ్ఞాపక శక్తి లేదని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు.
తేమ, తరుగు సాకుతో కొర్రీలు పెడితే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ వార్నింగ్ ఇచ్చారు.