Home » CM Revanth Reddy
రేవంత్ రెడ్డికి పాతబస్తీ చెరువుల కబ్జాలు తొలగించే దమ్ము ఉందా అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిలదీశారు.
సీపీఐలో కష్టపడి పని చేసిన బాల మల్లేశ్, శ్రీనివాస్ రావు రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా ఎన్నికయ్యారని చెప్పారు.
వేములవాడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబు ఎఫ్టీఎల్ పరిధిలో గెస్ట్ హౌస్ కట్టారని ఆది శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకున్న తర్వాత ప్రతిపక్ష పార్టీ నేతలకు రోజుకు ఓ రకంగా టెన్షన్ పట్టుకుంటోంది.
హైదరాబాద్ ప్రాంతంలోని చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మితమైన అక్రమ కట్టడాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కూల్చివేస్తుంది.
నగరంలో చెరువుల పరిరక్షణ ఎంతో కీలకం. చెరువులు కబ్జా చేస్తే ఊరుకునేది లేదు. చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిని ఎవర్నీ వదలమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మా భవనాలు ప్రభుత్వ భూమి, చెరువు భూమిని ఒక్క ఇంచు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు తేలినా హైడ్రా బుల్డోజర్లతోనే వారి సమక్షంలోనే భవనాలను ..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. కొన్ని వేల మంది చికెన్ గున్యా, డెంగ్యూలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ మందులు కూడా లేవు..
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల నియామకంలో ఆయా పార్టీ అధిష్టానాలు దోబూచులాడుతున్నట్లు కనిపిస్తోంది.
పార్టీ అధికారంలో ఉన్నా.... ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలను చెక్కుచెదరకుండా చూసుకోవడమే ఈ అధ్యయనం తాలుకా మొయిన్ కాన్సెప్ట్ అంటున్నారు.