Home » CM Revanth Reddy
గత ప్రభుత్వం తెలంగాణ తల్లిని మరుగున పడేసింది. అంతా తానే అన్నట్లు గత పాలకులు వ్యవహరించారు. ప్రగతి భవన్ గడీలతో బంధిస్తే..
అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన కర్ణాటక కాంగ్రెస్.. ఇప్పుడు అదే స్థాయిలో ఇబ్బందులకు గురి చేయడమే స్థానిక నేతలకు మింగుడు పడటం లేదని చెబుతున్నారు.
ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాటు సర్వేయర్ అక్కడ పరిశీలించారు. పూర్తి స్థాయిలో చెక్ చేస్తామని అధికారులు తెలిపారు.
పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రతి పౌరుడికీ హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి కొన్ని రోజులుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. జన్వాడ ఫామ్ హౌస్ ను కూలగొట్టే అవకాశం ఉందని హైకోర్టును ఆశ్రయించారు.
చెరువులను ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న ఆయనకు ముప్పు పొంచివుందని భావించి ప్రభుత్వం ఈ మేరకు చర్య తీసుకుంది.
నేను రాజకీయాల్లో ఉన్న కాబట్టి తప్పు చేయొదన్న ఉద్దేశంతో ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి నిబంధనల మేరకు అక్కడ ఫాంహౌస్ నిర్మించాం.
మెగాస్టార్ ఫ్యామిలీ, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలు ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములు. ఈ మూడు కుటుంబాలతోనూ సత్సంబంధాలు ఉన్నప్పటికీ నాగార్జున విషయంలో ఏ ఒక్కరూ జోక్యం చేసుకోకపోవడమే చర్చనీయాంశమవుతోంది.
అర్జునుడి చేపకన్ను కథ చెప్పిన సీఎం
గతంలో ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆందోళనలు చేసేవారు. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయాలని కొందరు ధర్నాలు చేస్తున్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ది పొందాలని కొందరు కుట్ర చేస్తున్నారు.