Home » cm Shivraj Singh Chauhan
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ అగ్నిప్రమాదం విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. అవసరమైన సహాయం కోరారు. ఈ విషయాన్ని సీఎం ట్విటర్ ద్వారా తెలిపారు.
దేశంలో మొదటిసారిగా ఎంబీబీఎస్ కోర్సును హిందీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఏడాది నుంచే ప్రయోగాత్మకంగా ఈ కోర్సును ప్రభుత్వం హిందీలో నిర్వహించబోతుంది. అయితే, దీనిపై వైద్య రంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నార
ఈ బాడీలో పార్టీకి గతంలో జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన నితిన్ గడ్కరీని తప్పించారు. తాజాగా 15 మందితో వేసిన కమిటీలో గడ్కరీ పేరు లేదు. ఇక బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన శివరాజ్ సింగ్ చౌహార్ సైతం ఈ కమిటీలో చోటు దక్కించుకోలేకపోయారు. 15 ఏళ్లకు పైగా మధ్యప�
సొరంగంలో పని చేస్తున్న 9 మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. వారిలో ఐదుగురు కార్మికులను రక్షించినట్లు వెల్లడించారు.
కరోనా థర్డ్ వేవ్ చిన్నపిల్లలకే ఎక్కువగా వస్తుందనే అంచనాలతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల లోపు వయస్సు పిల్లలున్న తల్లిదండ్రులకే ముందుగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది.
Dharma Swatantrya Bill-2020 : ‘లవ్ జిహాద్’ను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. బలవంతపు మత మార్పిడులను అడ్డుకునేందుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ధర్మ స్వాతంత్ర్య బిల్లు-2020ను ఆమోదించింది. సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ అ