Home » cm Yediyurappa
సీఎం పదవికి రాజీనామా చేసినా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న యడియూరప్ప తన పదవి నుంచి తప్పుకునే క్రమంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పారు.చివరినిమిషంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులకు
యడియూరప్పను సీఎం పదవి నుంచి తొలగిస్తే బీజేపీకి కష్టమేనని ఆపార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక సీఎం యడ్యూరప్ప రాజీనామా చేస్తారనే వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆయన ఢిల్లీ వెళ్లటం..ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలతో భేటీ కావటంతో ఆయన మరోసారి రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చ
కర్ణాటకలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీలో కేంద్ర పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు యడియూరప్ప.
Corona Virus ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదని..ప్రజలదే బాధ్యత అంటున్నారు ముఖ్యమంత్రి యడియూరప్ప. కంటెయిన్ మెంట్ జోన్లు మినహా, మిగతా బెంగళూరు నగరంలో 2020, జులై 22వ తేదీ బుధవారం లాక్ డౌన్ తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీనిపై సీఎం యడియూరప్ప కీల�
ఆస్పత్రి వద్దకు వచ్చిన తన బిడ్డ.. తల్లిని చూసి బోరున విలపించింది. అమ్మను తన దగ్గరకు రావాలంటూ పిలిచింది. కానీ నర్సుగా పని చేస్తున్న తల్లి... తన బిడ్డను దూరం నుంచే చూస్తూ విలపించింది.
హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం పేరు మారింది. ఇకపై కల్యాణ-కర్ణాటక అని పిలవాలి. ఈ మేరకు కర్ణాటక సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం(సెప్టెంబర్