Home » Cm Ys Jaganmohan Reddy
వైఎస్ షర్మిల, సునీతా రెడ్డిలపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చెల్లెలు, సీఎం జగన్ మోహన్ రెడ్డి మేనత్త వైఎస్ విమలమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
షర్మిల, సునీత వ్యక్తిగతంగా కక్ష్య పెట్టుకున్నారు. ఇప్పటికైనా ఇద్దరు అక్కాచెల్లెళ్లు నోరు మూసుకోండి.. వైఎస్ కుటుంబ సభ్యులు ఎవ్వరూ మీకు మద్దతు ఇవ్వరు..
రాజమహేంద్రవరానికి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ పార్క్ లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్ ఫిల్డ్ యూనిట్ ద్వారా రోజుకు 200 కిలో లీటర్ల బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించను�
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 11, 12 తేదీల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ వేళలను సవరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి గం.10 లనుంచి ఉదయం గం.6 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
టీటీడీకి కొత్త ఛైర్మన్ వస్తారా? పాలక మండలి సభ్యులు మారుతారా? ప్రస్తుతం ఛైర్మన్గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఏ పదవి చేపట్టబోతున్నారు? ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఏలా ఉండబోతుంది? పాలక మండలికి నేటితో రెండేళ్లు పూర్తవనుండటంతో ఇప్పుడు చర్చంతా ఈ �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు అమల్లోకి వచ్చాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూని సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్బన్ ప్రాంతాల్లో కరోనా వైరస్ నియంత్రణపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అధికారులతో సమీక్షి నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 40కి చేరాయని..కొత్తగా 17 కేసులు నమోదయ్యాయని అధికారులు �
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నకరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రెండు తెలుగు రాష్ట్రాలు మార్చి31వరకు లాక్ డౌన్ ప్రకటించాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను ప్రకటించారు. కరోనా వైర
ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజు పేదలకు పంపిణీ చేసే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ,కరోనా వైరస్ నిరోధంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన �