Home » CM
Chhattisgarh CM Bhupesh Baghel celebrated Govardhan puja, followed this ritual చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కొరడాతో కొట్టించుకున్నారు. అయితే,తనదే తప్పు చేసి శిక్షగా కొరడా దెబ్బలు తినలేదు. ఆయన కొరడాతో కొట్టించుకోవడానికి ఉన్న కారణం సంప్రదాయాలను పాటించడమే. సంప్రదాయాలను పాటించడంలో
Noted journalist Ravi Belagere dead కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్, రచయిత రవి బెలగెరే (62) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున బెలగెరేను గుండెపోటుతో హాస్పిటల్ కి తరలించగా… అప్పటికే ఆయన మృతిచెందినట్లు హాస్పిటల్ వర్గాలు ధ్రువీకరించాయి. బెలగెరే
AP CM: రాష్ట్రంలో మూడు మెగా ఇండస్ట్రీల ఏర్పాటుకు గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. రూ.16వేల 314 కోట్ల పెట్టుబడులు వచ్చి, సుమారు 39 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ముందుకొస్తున్న పలు మెగా ప్రాజెక్టుల
Free COVID-19 vaccine for all కరోనా వ్యాక్సిన్ రెడీ అవగానే తమిళనాడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగానే వ్యాక్సిన్ అందిచనున్నట్లు సీఎం పళనిస్వామి తెలిపారు. వ్యాక్సిన్ కోసం ఒక్క రూపాయి కూడా ప్రజల నుంచి వసూలు చేయబోమని పళనిస్వామి తెలిపారు. దేశంలో కరోనా కేసు
Punjab CM moves resolution against farm laws వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం అంటూ ఇటీ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్,హర్యానా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ పంజాబ్ ప్ర
Tamil Nadu CM announces flood relief for Telangana గత వారం రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అతి భారీ వర్షాలు,వరదల నేపథ్యంలో ప్రాణ నష్టంతోపాటుగా భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. ముఖ్యంగా హైదరాబాద్లో పరిస్థితులు దారు
Governor vs Uddhav Thackeray Over Places Of Worship మహారాష్ట్రలో కరోనా నిబంధనల నేపథ్యంలో ఆలయాలు తెరిచేందుకు ఇంకా ఉద్దవం ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఆలయాలు తెరవాలంటూ రాష్ట్రంలోని కొన్ని చోట్ల బీజేపీ నేతలు నిరసనలు చేపట్టారు. సాయిబాబ ఆలయాన
HIMACHAL PRADESH CM TESTS CORONA POSITIVE హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్కు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సీఎం జైరాం ఠాకూరే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. డాక్టర్ల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు వెల్లడించారు. ఇటీవల �
Mumbai’s Aarey Declared Forest మెట్రో కార్ షెడ్ నిర్మించతలపెట్టిన ముంబైలోని ఆరే ప్రాంతంలోని 800 ఎకరాల భూమిని రిజర్వ్ అటవీ ప్రాంతంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ నిర్మించాలని భావించిన వివాదస్పద కార్ షెడ్న
ప్రాణాంతకమైన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధి ఇప్పుడు అసోంను గజగజలాడిస్తోంది. ఓ వైపు కరోనాతో కకావికలం అవుతుంటే ఇప్పుడు ఈ కొత్త వ్యాధి వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తోంది.. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆగ�