CM

    అరుణాచల్ ప్రదేశ్ సీఎంకు కరోనా

    September 15, 2020 / 09:32 PM IST

    అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండుకు మంగళవారం కరోనా సోకింది. తాను కరోనా పరీక్ష- RT-PCR చేయించుకోగా పాజిటివ్‌ గా రిపోర్టు వచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. డాక్టర్ల సూచన ప్రకారం హోం ఐసొలే�

    గోవా సీఎంకు కరోనా పాజిటివ్

    September 2, 2020 / 02:39 PM IST

    భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సీఎంలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజగా గోవా సీఎం ప్రమోద్ సావంత్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైరస్​ లక్ష�

    కొప్పల్ ‌లో దేశ‌పు తొలి బొమ్మ‌ల త‌యారీ క్ల‌స్ట‌ర్…5ఏళ్లలో 40వేల ఉద్యోగాలు

    August 30, 2020 / 08:57 PM IST

    కర్ణాట‌క‌లోని కొప్ప‌ల్ ‌లో దేశపు తొలి బొమ్మ‌ల త‌యారీ క్ల‌స్ట‌ర్ ఏర్పాటు కానున్న‌ట్లు ఆ రాష్ట్ర సీఎం య‌డియూర‌ప్ప తెలిపారు. ప్ర‌ధాని మోదీ విజ‌న్‌కు అనుగుణంగా ఈ టాయ్ క్ల‌స్ట‌ర్‌ను ఏర్పాటు చేయనున్న‌ట్లు తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణ‌హితంగా ప్రాజెక�

    కేటీఆర్ సీఎం కావాలని సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే వాదన

    August 25, 2020 / 09:09 PM IST

    కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలు, సమీక్షలు రాజకీయంగా హాట్ హాట్‌గా మారుతున్నాయి. సీఎంగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారానికి ఈ అంశాలు తోడుకావడంతో తీవ్రస్థాయిలో చర�

    కరోనాతో జ‌ర్న‌లిస్టు మరణిస్తే…రూ. 10లక్షలు పరిహారం

    August 25, 2020 / 08:33 PM IST

    పంజాబ్ రాష్ట్రంలో కరోనాతో ఎవ‌రైనా జ‌ర్న‌లిస్టు మ‌ర‌ణిస్తే బాధిత కుటుంబానికి రూ. 10 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం అంద‌జేయ‌నున్న‌ట్లు సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. గుర్తింపుపొందిన‌(అక్రిడేటెడ్‌) జ‌ర్న‌లిస్టుల‌కు ఇది వ‌ర్తించ‌�

    హర్యానా సీఎం ఖట్టర్ కు కరోనా

    August 24, 2020 / 09:17 PM IST

    హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు పాజిటివ్ గా తేలిందన్న విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు. “ఈ రోజు కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించాను. రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది. నన్ను సంప్రదించిన వారందరూ సెల�

    అలా చేస్తే పంజాబ్ అగ్నిగుండమవుతది…కేంద్రానికి సీఎం హెచ్చరిక

    August 18, 2020 / 09:55 PM IST

    సట్లెజ్ యమునా అనుసంధానంపై ముందుకు సాగాలని కేంద్రం నిర్ణయించుకుంటే పంజాబ్ ప్రజలు సహించరని సీఎం అమరీందర్ సింగ్ హెచ్చరించారు. సట్లెజ్‌-యుమునా లింక్‌ కెనాల్‌ పూర్తయితే పంజాబ్‌ అగ్నిగుండమవుతుందని సీఎం అమరీందర్‌ సింగ్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు ప

    చిన్న సారు.. పెద్ద సారు కావ‌డం ఖాయం అంటోన్న తెరాస నేతలు

    August 14, 2020 / 09:16 PM IST

    కేటీఆర్.. ఇప్పుడు తెలంగాణలో యూత్ ఐకాన్ లీడ‌ర్. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన త‌నదైన శైలిలో ప‌రిపాల‌న వ్యవహారాలు చ‌క్కబెడుతున్నారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సీఎం కేసీఆర్.. త‌న వార‌సుడిగా కేటీఆర్‌ను సీఎంగా చేస్తార

    రాజకీయం షేక్‌ చేసి…షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకున్న పైలట్,గహ్లోత్

    August 13, 2020 / 09:41 PM IST

    కరోనా విజృంభణలోనూ రాజకీయంగా వేడి పుట్టించిన రాజస్థాన్‌ రాజకీయాలు ఎట్టకేలకు చల్లారాయి. తిరుగుబాట్లు.. కోర్టు మెట్లు.. కొనుగోళ్లు.. రిసార్టులు అంటూ సాగిన పొలిటికల్‌ డ్రామా అసెంబ్లీకి ఒక్కరోజు క్లైమాక్స్‌కు చేరింది. రాజస్థాన్​లో రాజకీయ సంక్ష

    అయోధ్యలో మసీదు ప్రారంభోత్సవానికి వెళ్ళను

    August 7, 2020 / 06:06 PM IST

    అయోధ్య‌లో రామజన్మభూమిలో రామాల‌య నిర్మాణం కోసం ఆగష్టు-5,2020న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా భూమిపూజ,శంకుస్థాపన కార్యక్రమం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ వేడుక‌లో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కూడా పాల్గొన్నారు. అయితే, గతేడాది అయోధ్య కేస�

10TV Telugu News