Home » CM
నూతన విద్యా విధానానికి ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం(ఎన్ఈపీ 2020)లోని ‘త్రి భాషా సూత్రా’న్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించ�
రాజస్థాన్ లో తమ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో విలీనం కావడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో బీఎస్పీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రాజస్థాన్ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీచేసింది. అయిత�
దమ్ముంటే మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రతిపక్ష బీజేపీకి సవాల్ విసిరారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే. మధ్యప్రదేశ్లో నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే, ప్రస్తుతం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివాజ్ సింగ్ చౌహన్ కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఎంపీ సీఎం తనతో క్లోజ్ కాంటాక్ట్ అయిన వారిని కొవిడ్ టెస్టులు చేయించాల్సిందిగా కోరారు. తనతో పాటుగా తిరిగిన వ్యక్తులను క్వారంటైన్ లో ఉండాల్సిందిగా సూ�
కరోనా వల్ల రాష్ట్ర ప్రజలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి తానేమీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కాదంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శ�
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో ఆఫీసులకు వచ్చి పనులు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు హడలిపోతున్నారు. ఇప్పటికే చాలమంది ఉద్యోగులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది ఉద్యోగులు పనులు చేసేందుకు భయపడిపోతున్నారు. దీన్ని దృష్టిలో �
కరోనా కొత్త కొత్త రూల్స్ ను తెస్తోంది. అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు తూతూ మంత్రంగా అవుతున్నాయి. అయ్యిందిలే అన్నట్లుగా కానిచ్చేస్తున్నారు. కారణం కోరోనా. పెళ్లికి వచ్చినవారుతో పాటు పెళ్లి కూతురు పెళ్లికొడుకు మాస్క్ లు పెట్టుకోవాల్సి�
ఒడిశా CM నవీన్ పట్నాయక్ చెప్పిన శుభవార్త రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్లలో సంతోషాన్ని నింపింది. సామాజిక సంక్షేమ పథకంలో ట్రాన్స్జెండర్లకు చోటు కల్పించింది. ప్రతీ నెలా పెన్సన్ ఇచ్చే సాంఘిక సంక్షేమ పథకంలో ట్రాన్స్జెండర్ సంఘ సభ్యులను చేర్చడా
ఏపీలో MSMEలకు రెండో విడతగా ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. MSMEలకు రూ.548 కోట్లు విడుదల చేసినట్టు రాష్ట్ర సీఎం జగన్ ప్రకటించారు. ఇచ్చిన మాట.. చెప్పిన తేదీ ప్రకారం.. గత మే నెలలో మొదటి విడతగా 450 కోట్లు రిలీజ్ చేశామని వైఎస్ జగన్మోహన
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటన చేసిన తర్వాత ఇవాళ(మే-11,2020)మధ్యాహ్నం 5వసారి రాష్ట్రాల,కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ అమలు,ఆంక్షల సడలిం�