రుతుపవనాలకు ముందే భారత్ లోని థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తక్కువగా ఉండటం జూలై-ఆగస్టులో మరో విద్యుత్ సంక్షోభాన్ని సూచిస్తుందని స్వతంత్ర పరిశోధనా సంస్థ CREA తెలిపింది
దేశంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై స్పందిస్తూ చిదంబరం శనివారం వరుస ట్వీట్లతో మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు
దేశంలోని పలు ప్రాంతాలు విద్యుత్ సరఫరాలో అంతరాయాలను ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పరిస్థితి మరింత దిగజారుతోంది. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు బొగ్గును వేగంగా సరఫరా చేసేందుకు రైల్వే శాఖ...
AP Power Holiday : ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. మండుతున్న ఎండలకు జనం ఉక్కపోతతో అవస్థలు పడిపోతున్నారు. మరోవైపు ఏపీలో మొదలైన విద్యుత్ కోతలు అదే జనాన్ని ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి.
ఏపీలోనూ విద్యుత్ సంక్షోభం ఆందోళనలు నెలకొన్నాయి. కరెంటు కోతలు తప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కరెంటు కోతలపై విద్యుత్ శాఖ మంత్రి బాలినేని..
గ్రామాల్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు, పట్టణాల్లో రాత్రి 9 నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు, నగరాల్లో రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు విద్యుత్ కోతలు..
దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముందు ముందు చీకట్లో మగ్గిపోవాల్సిందేనని భయపడుతున్నారు. విద్యుత్ సంక్షోభ
దేశంలో నెలకొన్న బొగ్గు కొరతతో ఏపీలో విద్యుత్ సంక్షోభం తలెత్తింది. నిరంతరాయ సరఫరా కోసం పీక్ డిమాండ్ ఉన్న సమయంలో ఒక్కో యూనిట్ను 15 నుంచి రూ.20 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చింది.
చైనా దెబ్బకు కష్టాల్లో పడ్డ ప్రపంచ దేశాలు
దేశంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభ పరిస్థితులకు కేంద్రం తీరే కారణం అని ఆరోపించారు. ఉమ్మడి జాబితా పేరుతో కేంద్రం కర్ర పెత్తనం చేయాలనుకుంటోందని మండిపడ్డారు.