-
Home » coast
coast
Cyclone Biparjoy: ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్రమత్తం.. గుజరాత్ తీరంలో ఆయిల్ రిగ్ వద్ద చిక్కుకుపోయిన 50 మంది సురక్షితంగా తరలింపు
బిపర్ జోయ్ తుపాన్ తీవ్రత నేపథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగి సహాయ, పునరావాస చర్యలు చేపట్టిందితుపాన్ దృష్ట్యా గుజరాత్లోని ఓఖాకు పశ్చిమాన 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాక్-అప్ ఆయిల్ రిగ్ నుంచి 50 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్�
Gujarat: గుజరాత్ తీరంలో భారీ స్థాయిలో పట్టుబడ్డ డ్రగ్స్.. విలువ రూ.425 కోట్లుపైనే
గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రం మీదుగా దేశంలోకి డ్రగ్స్ రవాణా అవుతున్నాయని ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), తీర రక్షక దళం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిఘా పెంచారు. సోమవారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్ �
NELLORE : కరోనాకు ఆయుర్వేదంతో చెక్ పెట్టవచ్చా ? అలా కంట్లో వేయగానే..వైరస్ ఖతం అవుతుందా ?
కరోనాకు ఆయుర్వేదంతో చెక్ పెట్టవచ్చా ? తిప్పతీగతో కరోనా మెలికలు తిరగాల్సిందేనా ? అలా కంట్లో వేయగానే..వైరస్ ఖతం అవుతుందా ?
సముద్రగర్భంలో పెళ్లి, తమిళనాడులో వినూత్న వేడుక
తమ కూతురికో, కొడుకుకో పెళ్లి నిశ్చయమైన వెంటనే చాలా ఘనంగా చేయాలని పరితపిస్తుంటారు ఇరు కుటుంబాల పెద్దలు. వధూవరులూ అలానే భావిస్తారు. ఆకాశమంత పందిరి, భూదేవి అంతటి పీట ఇలా సినిమా సీన్లనూ ఊహించేసుకుంటుంటారు. కానీ.. తమిళనాడుకు చెందిన వధూవరులు వినూ�
ఈ ఫొటోలో పాము ఎక్కడుంది ? కనిపెట్టగలరా
sunshine coast snake catchers : కొన్ని ఫొటోలు సవాల్ గా మారుతుంటాయి. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఈ ఫొటోలో ఫలానాది ఎక్కడుంది ? ఈ ఫొటోలో ఏముంది ? అనే ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడానికి నెటిజన్లు తెగ కష్టపడుతుంటారు. ఇలాంటిదే ఓ ఫొటో నెట్టింట చక్కర్లు క�
బల్లవల, ఐలవల మత్స్యకారుల మధ్య చెలరేగిన వివాదం…కఠారీ పాలెం సముద్ర తీరంలో ఉద్రిక్తత
Controversy between Ballavala and Ailavala fishermen : ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం.. కఠారీపాలెం సముద్ర తీరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బల్లవల, ఐలవల మత్య్సకారుల మధ్య గత కొంత కాలంగా వివాదం కొనుసాగుతోంది. ఇదే విషయంపై ఇరు వర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ఫిషరీ జేడీ,
AP : నివర్ బీభత్సం..సముద్ర తీరాల్లో బంగారం కోసం వెదుకులాట
AP Kakinada-Uppada Coast Gold hunting : తుఫాన్లు వస్తే సముద్ర తీరాల్లో పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ప్రజల్నీ బీచ్ ల వైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చిరిస్తుంటారు. కానీ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడి సముద్రం అల్లకల్లోలంగా ప్రజల్నీ హడలెత్తిస్తున్న సమయంలో ప్రజలు ద
monsoon rains బ్యాడ్ న్యూస్ : ఆలస్యంగా రుతు పవనాలు
ఎండలు మరిన్ని రోజులు భరించాల్సిందే. ఎందుకంటే రుతుపవనాలు ఈసారి కూడా ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వనున్నాయి. దీంతో చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. నైరుతి రుతు పవనాలపైనే రైతులకు కీలకం. వర్షాలు పడితే..వ్యవసాయ పనులు ఊపందుకోనున్నాయి. అయితే..దేశంలోకి ఈ �
వెదర్ అప్ డేట్ : కోస్తాకు అతి భారీ వర్ష సూచన
దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని ఉన్న నైరుతీ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడదింది. 2019, అక్టోబర్ 24వ తేదీ బుధవారానికి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏపీ తీరం వైపుగా వచ్చే అవకాశాలున్నాయని, దీని ఫ�
భీకర గాలుల విధ్వంసం : పూరీ దగ్గర తీరం దాటిన తుఫాన్
ఉదయం 11 గంటల సమయంలో తుఫాన్ కన్ను పూర్తిగా తీరం దాటింది. కన్ను వైశాల్యం 20 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండటంతో..