Home » coast
బిపర్ జోయ్ తుపాన్ తీవ్రత నేపథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగి సహాయ, పునరావాస చర్యలు చేపట్టిందితుపాన్ దృష్ట్యా గుజరాత్లోని ఓఖాకు పశ్చిమాన 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాక్-అప్ ఆయిల్ రిగ్ నుంచి 50 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్�
గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రం మీదుగా దేశంలోకి డ్రగ్స్ రవాణా అవుతున్నాయని ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), తీర రక్షక దళం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిఘా పెంచారు. సోమవారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్ �
కరోనాకు ఆయుర్వేదంతో చెక్ పెట్టవచ్చా ? తిప్పతీగతో కరోనా మెలికలు తిరగాల్సిందేనా ? అలా కంట్లో వేయగానే..వైరస్ ఖతం అవుతుందా ?
తమ కూతురికో, కొడుకుకో పెళ్లి నిశ్చయమైన వెంటనే చాలా ఘనంగా చేయాలని పరితపిస్తుంటారు ఇరు కుటుంబాల పెద్దలు. వధూవరులూ అలానే భావిస్తారు. ఆకాశమంత పందిరి, భూదేవి అంతటి పీట ఇలా సినిమా సీన్లనూ ఊహించేసుకుంటుంటారు. కానీ.. తమిళనాడుకు చెందిన వధూవరులు వినూ�
sunshine coast snake catchers : కొన్ని ఫొటోలు సవాల్ గా మారుతుంటాయి. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఈ ఫొటోలో ఫలానాది ఎక్కడుంది ? ఈ ఫొటోలో ఏముంది ? అనే ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడానికి నెటిజన్లు తెగ కష్టపడుతుంటారు. ఇలాంటిదే ఓ ఫొటో నెట్టింట చక్కర్లు క�
Controversy between Ballavala and Ailavala fishermen : ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం.. కఠారీపాలెం సముద్ర తీరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బల్లవల, ఐలవల మత్య్సకారుల మధ్య గత కొంత కాలంగా వివాదం కొనుసాగుతోంది. ఇదే విషయంపై ఇరు వర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ఫిషరీ జేడీ,
AP Kakinada-Uppada Coast Gold hunting : తుఫాన్లు వస్తే సముద్ర తీరాల్లో పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ప్రజల్నీ బీచ్ ల వైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చిరిస్తుంటారు. కానీ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడి సముద్రం అల్లకల్లోలంగా ప్రజల్నీ హడలెత్తిస్తున్న సమయంలో ప్రజలు ద
ఎండలు మరిన్ని రోజులు భరించాల్సిందే. ఎందుకంటే రుతుపవనాలు ఈసారి కూడా ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వనున్నాయి. దీంతో చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. నైరుతి రుతు పవనాలపైనే రైతులకు కీలకం. వర్షాలు పడితే..వ్యవసాయ పనులు ఊపందుకోనున్నాయి. అయితే..దేశంలోకి ఈ �
దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని ఉన్న నైరుతీ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడదింది. 2019, అక్టోబర్ 24వ తేదీ బుధవారానికి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏపీ తీరం వైపుగా వచ్చే అవకాశాలున్నాయని, దీని ఫ�
ఉదయం 11 గంటల సమయంలో తుఫాన్ కన్ను పూర్తిగా తీరం దాటింది. కన్ను వైశాల్యం 20 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండటంతో..