Home » Collect
విజయవాడలో జాతకాల పేరుతో ఓ జ్యోతిష్యుడు దోపిడీ చేశాడు. పూజలు చేసి జాతర దోషాలు తొలగిస్తామని మోసానికి పాల్పడ్డాడు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి మోసంగించాడు. అమాయకులకు రూ. 30 లక్షలు టోకరా వేశాడు.