Home » Collect
మహిళా ఉద్యోగి పట్ల చూపించిన వివక్షకు భారీ మూల్యం చెల్లించుకుంది.కంపెనీ అభివద్దికి కృషి చేసిన ఉద్యోగిని పట్ల చూపించిన వివక్షకు ఫలితంగా రూ.1.8 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సివచ్చింది
బీటెక్ విద్యార్థిని రమ్య హంతకుడి కోసం గుంటూరు పోలీసులు వేట ప్రారంభించారు. నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. కొన్ని కీలక ఆధారాలు సేకరించారు.
కాసుల కక్కుర్తే ముఖ్యం.. దోచుకోవడమే లక్ష్యం.. కాసులుంటేనే వైద్యం.. కరోనా అని వస్తే చాలు.. వాళ్లే వారికి క్యాష్బ్యాంక్. కడపలోని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ కరోనా దోపిడీ షురూ చేశాయి.
NIA investigation into Delhi bomb blast : ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా? ఐఈడీ పేలుడు తమ పనేనని ఉగ్రవాద సంస్థ జైషే ఉల్ హింద్ ప్రకటించడం ఇందుకు ఊతమిస్తోంది. మరోవైపు ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని ఇజ్రాయిల్ చెబుతోంది. దీంతో పేలుడు ఘటన వెనక ఎవరున్నారన్న కోణంలో అధ�
prc fitment after the report of the committee : పీఆర్సీపై తెలంగాణ సర్కార్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. సగటును ఒకశాతం ఫిట్మెంట్ పెంచితే ఎంత భారం పడుతుంది, ఎంత పర్సంటేజ్ ఇస్తే ఎంత భారం పడుతుందనే అంశంపై నివేదిక సిద్ధమైంది. ఈ రిపోర్ట్ సీఎంకు చేరాక సానుకూల నిర్ణయం
Police investigating the Delhi blast : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు కేసు దర్యాప్తులో అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. పేలుడుకు కారణం ఆల్-ఖైదాకు చెందిన ఉగ్రవాద సంస్థగా గుర్తించారు. పేలుడుకు వాడిన పీఈటీఎన్ మెటీరియల్ ఆల్-ఖైదా మాత్రమే ఉపయోగిస్తుంది. ద�
person cheating : ముఖ్యమంత్రి కేసీఆర్ గన్మెన్ అంటూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ నకిలీ పోలీసును వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి ఫేక్ ఐడీ కార్డుతో ఎస్సైగా చలామణి అవుతున్నాడు. ప్రస్�
ప్రేమ పేరుతో అబ్బాయిలే కాదు..అమ్మాయిలు కూడా మోసాలకు పాల్పడుతున్నారు. మేమేం తక్కువని అనుకుంటున్నారో…ఏమో…మోసాలకు పాల్పడుతూ లక్షలకు లక్షలు నొక్కేస్తున్నారు. ఒంగోలులో ఓ లేడి ముగ్గుర్ని పెళ్లాడి మోసం చేస్తే…ఇదే తరహాలో కరీంనగర్లో మరో లే�
Wearing Masks Must అంటోంది ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే కరోనా కేసులు ఎక్కువువుతుండడమే కారణం. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని సీఎం జగన్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బయటకు ఎవరైనా వస్తే..తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్�
విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తలోజా జైలు నుంచి ఆయన భార్యకు జైలు సిబ్బంది ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనలకు గురవుతు�