Home » collecting
తెలంగాణలో గల్ఫ్ ఏజెంట్ల మోసం మరోసారి బయటపడింది. గల్ఫ్ దేశాలతో పాటు మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన మాయలేడి.. పరారయ్యింది.
ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఆన్ లైన్ రమ్మీ గ్యాంగ్ మోసాలను స్థానికులు బట్టబయలు చేశారు. మహిళల్ని టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.
కరోనా కుటుంబాల్లో కల్లోలం సృష్టిస్తుంటే...మరోవైపు ఆసుపత్రులు నిలువు దోపిడీ చేస్తున్నాయి. వైద్య సిబ్బంది మానవత్వం మరిచి డబ్బులపైనే మక్కువ ఎక్కువ చూపుతున్నారు.
కేటుగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను దోచుకుంటున్నారు. ఇప్పటికే పలు రకాల ఫ్రాడ్స్ గురించి విన్నాము. ఇప్పుడు సేవ పేరుతోనూ చీటింగ్ చేస్తున్నారు కొందరు నీచులు. పేదల అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని ఓ ఎన్జీవో ఘరానా మోసానికి పాల్ప�
మహాబలిపురం బీచ్ లో శనివారం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా తన చేతులతో చెత్తను ఏరివేసి అందరినీ ఆశ్చర్చపర్చిన విషయం తెలిసిందే. బీచ్ లో చెత్త కనిపించడంతో ఆయనే స్వయంగా తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. చైనా �
2021 జనాభా లెక్కలను మొబైల్ ఫోన్ అప్లికేషన్ ద్వారా నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సాంప్రదాయక పెన్ మరియు కాగితాలకు దూరంగా డిజిటల్ ఇండియా బూస్ట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. సోమవారం (సెప్టెంబర్ 23, 2019) రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా
హైదరాబాద్ : GHMC ఖజానా ఖాళీ అయ్యింది. దీంతో అయ్యవార్లకు నగరంలో అక్రమ నిర్మాణాల కట్టడాలు ఒక్కసారిగా గుర్తుకొచ్చేసాయి. ఇళ్ల యజమానులపై పడిపోయారు. పర్మిషన్ ఇచ్చినప్పుడు లేని అక్రమాలు ఇప్పుడు గుర్తుకొచ్చాయి. రాజధానిలోని 1.50 లక్షల కుటుంబాలను హైదరాబ�