-
Home » collide
collide
Trains Collide: ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టకున్న రెండు గూడ్స్ రైళ్లు.. ప్రాణనష్టం లేదని ప్రకటించిన రైల్వే
వేగంగా వస్తూ ఢీకొనడం వల్ల రెండు రైళ్ల వ్యాగన్లు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు పట్టాలు కొంత మేరకు డ్యామేజీ అయ్యాయి. ఆ సైట్లో క్లియరెన్స్ పనులు కొనసాగున్నట్లు సమాచారం. ఇక ఈ �
Road Accident : రేణిగుంట టోల్ ప్లాజా దగ్గర రోడ్డు ప్రమాదం..నాలుగు వాహనాలు ఢీ
ముందుగా ట్రాక్టర్ను కారు ఢీకొట్టింది. ఆ తర్వాత కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో కారు ప్రయాణిస్తున్న వ్యక్తులకు గాయాలయ్యాయి.
Vijayawada : ఫ్లైఓవర్ పై ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ
పోలీసులు వెంటనే స్పందించి, ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
Plane Crash:ఢీకొన్న వాయుసేన విమానాలు..ముగ్గురు మృతి
దక్షిణ కొరియా వైమానికి దళానికి చెందిన రెండు విమానాలు ఢీకొన్నాయి. శుక్రవారం (ఏప్రిల్ 1,2022) జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరొరకు తీవ్రంగా గాయపడ్డారు.
F3 Film: సంక్రాంతి బరిలో వెంకీ మామ.. భారీ సినిమాలతో ఢీ!
తెలుగు సంస్కృతిలో సంక్రాంతికి ఉన్న ప్రత్యేకత ఏంటో మనందరికీ తెలిసిందే. ఈ ప్రత్యేకతలో సినిమా వినోదం అనేది ఎప్పటినుండో భాగమైపోయింది. అందుకే మన సినిమా మేకర్స్ కూడా సంక్రాంతిని టార్గెట్ చేసి సినిమాలు విడుదల చేస్తుంటారు. అందుకే సినిమాకు సంక్రా�
Kanpur Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 17మంది ప్రయాణికులు మృతి
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17మంది చనిపోయారు. 20మందికి గాయాలయ్యాయి.
థాయిలాండ్ లో బస్సును ఢీకొట్టిన రైలు.. 20 మంది మృతి
Thailand bus, train collide థాయిలాండ్ లో ఇవాళ(అక్టోబర్-11,2020) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెంట్రల్ థాయిలాండ్ లో ఉదయం 8:05 గంటల సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రైలు ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. మరో 30 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. రైలు ఢీకొన్న వేగాన�
ప్రాణం తీసిన ఇయర్ ఫోన్ : రైలు ఢీకొని వ్యక్తి మృతి
హైదరాబాద్ లో ఇయర్ ఫోన్ ఒకరి ప్రాణం తీసింది. చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం : రెండు వోల్వో బస్సులు ఢీకొని ముగ్గురు మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతిలో రెండు వోల్వో బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం : ఆర్టీసీ బస్సులు ఢీకొని ఇద్దరు మృతి
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.