Home » Colombo News
శ్రీలంకలో బాంబు దాడులు చేసి 215 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం అక్కడి పోలీసులు గాలిస్తున్నారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఈస్టర్ పండుగ పూట ఉగ్రవాదులు బాంబు దాడులతో పేట్రేగిపోయారు. మొత్తం 8 చోట్ల బాంబులు పేల్చారు. క్రైస్తవ ప్రార్థనా సంస�
కొలంబోపై ఉగ్రవాదులు పంజా విసిరారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని పేలుళ్లకు పాల్పడ్డారు. 160 మంది కన్నుమూశారు. ఎంతో మంది గాయపడ్డారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఉదయం 8.30గంటల ప్రాంతంలో మూడు చర్చిలు, మూడు హోటళ్లలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీనితో �