-
Home » Comment
Comment
Karnataka Polls: లింగాయత్ సీఎం అవినీతిపరుడంటూ రాజకీయ దుమారం లేపిన సిద్ధరామయ్య
గతంలో బ్రాహ్మణ వర్గాన్ని కూడా సిద్ధరామయ్య అవమానించారని బొమ్మై మండిపడ్డారు. అంతేకాదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లింగాయత్లను, వీరశైవులను విడదీసే ప్రయత్నం చేశారని సిద్దును విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన�
Visakha : డబ్బు బిల్డప్ ఉంటేనే మంత్రి పదవులు..ప్రజల కోసం అవసరమైతే ఉగ్రవాదిని అవుతా :YCP ఎమ్మెల్యే గొల్ల బాబూరావు
75 ఏళ్లుగా పాయకరావుపేట నియోజకవర్గానికి మంత్రి పదవి అనేదే రాలేదని అని బాబూరావు వాపోయారు. ప్రజలు కోసం తాను ఉగ్రవాదిని కూడా అవుతా అన్నా..తప్ప పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు.
ripped jeans : ఐయామ్ సారీ, వెనక్కి తగ్గిన సీఎం తీరత్ సింగ్
Tirath Singh Rawat : యువతుల వస్త్రధారణ మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. జీన్స్ ధరించడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ చిరిగిన జీన్స్ �
ఆడవాళ్లు ఎక్కువ మాట్లాడతారు‘ వ్యాఖ్యలకు కౌంటర్ : టోక్యో ఒలింపిక్స్ బోర్డులో ఒకేరోజు 12మంది మహిళలు అపాయింట్ మెంట్..
12 women added to Tokyo Olympics executive board : ‘బోర్డు మీటింగులలో ఆడవాళ్లని తీసుకుంటే ఎక్కువ మాట్లాడతారు..దాని వల్ల టైమ్ వేస్టు అవుతుంది‘ అని కామెంట్ చేసి..టోక్యో ఒలింపిక్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవి పోగొట్టుకున్న 83 ఏళ్ల యషిరొ మొరి స్థానంలోకి ఓ మహిళే వచ్చార
నా చెల్లిని చంపుతామన్నా పట్టించుకోరా? ఇన్స్టాగ్రామ్పై సోనమ్ సీరియస్..
యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కారణంగా బాలీవుడ్ స్టార్ వారసులు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అనిల్ కపూర్ కూతురు, బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ని అయితే నెటిజన్లు కొంచెం ఎక్కువగానే ఆట ఆడుకున్నారు. విమర్శలు ఎక్కువవడంతో సోనమ్ ఇటీవల త�
‘సేమ్ టు సేమ్’.. ఎన్టీఆర్ చిన్నకొడుకు పిక్ వైరల్..
ఎన్టీఆర్ రెండవ కొడుకు భార్గవ రామ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
‘వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు’.. తారక్ ఫ్యామిలీ ఫోటోపై హరీష్ శంకర్ కామెంట్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ హోలీ ఫోటోపై యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
అమెజాన్ 7వేల కోట్ల పెట్టుబడిపై గోయల్ కామెంట్స్…ఇండియాకు ఆయనేమీ సాయం చేయట్లేదు
చిన్న,మధ్యతరగతి వ్యాపారాలను డిజిటలైజేషన్ చేసేందుకు గాను భారత్లో 1 బిలియన్ డాలర్లు (దాదాపుగా రూ.7100 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు బుధవారం(జనవరి-15,2020) ఢిల్లీలో నిర్వహించిన సంభవ్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అ�
CAA వ్యతిరేకులను బ్రేకుల్లేని బస్సులో పాక్కు పంపిస్తాం – బండి సంజయ్
హన్మకొండలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. CAAని వ్యతిరేకించే వారిని బ్రేకుల్లోని బస్సుల్లో పాకిస్తాన్కు పంపిస్తామని హాట్ హాట్ కామెంట్స్ చేశారాయన. దేశంలో విచ్చిన్నం సృష్టించాలని కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నార�
మోడీ రాడార్ థియరీ: నెటిజన్లు, నాయకుల వ్యంగ్యాస్త్రాలు
బాలాకోట్ దాడుల వ్యూహరచనలో తన పాత్ర గురించి గొప్పగా చెప్పకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు తిప్పలు తెచ్చిపెట్టాయి. మబ్బుల చాటున యుద్ధ విమానాలు నడపడం ద్వారా పాకిస్థాన్ రాడార్ల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని వా�