-
Home » Commonwealth Games 2022
Commonwealth Games 2022
75th Independence Day: 1 నుంచి 101 వరకు అద్భుతమైన జర్నీ.. కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ప్రస్థానం..
కామన్వెల్త్ గేమ్స్లో భారత్ క్రీడాకారులు అద్భుత ప్రదర్శనను కనబరుస్తూ వస్తున్నారు. ఒక్క పతకం నుంచి 101 పతకాలను గెలచుకొని భారత్ క్రీడాకారుల సత్తాను ప్రపంచానికి చాటారు.
Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్ లో మరోసారి సత్తాచాటిన అమలాపురం కుర్రోడు.. డబుల్స్లో స్వర్ణం గెలుచుకున్న సాత్విక్ సాయిరాజ్
బర్మింగ్హామ్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబర్చారు. 22 స్వర్ణ పతకాలు, 16 రజతం, 23 కాంస్య పతకాలతో మొత్తం 61 పతకాలు సాధించి పతకాల పట్టికలో నాల్గో స్థానంలో ఇండియాను నిలిపారు.
Commonwealth Games: ముగిసిన కామన్వెల్త్ క్రీడలు.. సత్తాచాటిన భారత్ క్రీడాకారులు.. నాల్గో స్థానంలో ఇండియా
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ క్రీడాకారులు సత్తాచాటారు. బర్మింగ్ హోమ్ వేదికగా పతకాల పంట పండించారు. వెయిట్ లిఫ్టర్లు, రెజర్లు, బాక్సర్ల తరహాలోనే షట్టర్లు సైతం చక్కటి ప్రదర్శనను కనబర్చడంతో బర్మింగ్ హోమ్ క్రీడలన�
Sharath Kamal Wins Gold : కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు మరో గోల్డ్.. టేబుల్ టెన్నిస్లో శరత్ కమల్కు స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. చివరి రోజు ముఖ్యంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు అదరహో అనిపించారు. భారత్ కు పసిడి పతకాల పంట పండించారు. తాజాగా భారత్ ఖాతాలో మరో గోల్డ్ చేరింది.
Lakshya Sen Win Gold Medal : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం..బ్యాడ్మింటన్ లో లక్ష్యసేన్ కు గోల్డ్ మెడల్
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం లభించింది. బ్యాడ్మింటన్ లో భారత షట్లర్ లక్ష్యసేన్ కు గోల్డ్ మెడల్ దక్కింది. పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో లక్ష�
PV Sindhu wins gold medal : కామన్వెల్త్ గేమ్స్లో పివి.సింధుకు స్వర్ణం..వరుసగా మూడోసారి మెడల్
కామన్వెల్త్ గేమ్స్లో భారత షట్లర్ పివి.సింధు చరిత్ర సృష్టించారు. బ్యాడ్మింటన్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఉమెన్స్ సింగిల్స్లో సింధుకు గోల్డ్ మెడల్ దక్కింది. సింగిల్స్ లో సింధుకు తొలిసారి గోల్డ్ మెడల్ లభించింది.
Commonwealth Games: బర్మింగ్హోమ్లో 11వ రోజు భారత్ క్రీడాకారులు ఆడే గేమ్స్ ఇవే.. పీవీ సింధూ వైపు అందరిచూపు?
బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో 11వ రోజు భారత క్రీడాకారులు ఆడనున్నారు. వీరిలో పి.వి. సింధూ కూడా ఉంది. పీవీ సింధూ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే సింధూకు గోల్డ్ మెడల్ వచ్చినట్లే.
Divya Kakran: ఢిల్లీ నుంచి ఏ సాయం అందట్లేదన్న క్రీడాకారిణి.. ప్రభుత్వ సమాధానమిదే
కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతకం సాధించిన ఒక ఢిల్లీ క్రీడాకారిణి.. తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని చెప్పింది. దీనికి వెంటనే ఆప్ ప్రభుత్వం స్పందించింది. ఆమె ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.
కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు స్వర్ణపతకాల మోత
Nikhat Zareen: బాక్సింగ్లో భారత్కు మరో పతకం.. నిఖత్ జరీన్కు స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్లో భారత్ విజయపరంపర కొనసాగుతోంది. బాక్సింగ్లో ఆదివారం భారత్కు మూడో స్వర్ణం దక్కింది. తాజా ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది.