-
Home » Community
Community
Uttar Pradesh: వేరే వర్గం వాళ్లతో మాట్లాడినందుకు ఇద్దరిపై దాడి.. ఒకరు మృతి
ఉత్తర ప్రదేశ్, బరేలి జిల్లా, బారాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. షారుఖ్ షేఖ్ అనే 20 ఏళ్ల యువకుడు ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంటాడు. షారుఖ్ పని చేసే చోట అతడికి స్నేహితులు ఉన్నారు. వాళ్లు వేరే వర్గానికి చెందిన వాళ్లు. అయితే, అప్పుడప్పుడూ షా�
Nikhat Zareen: కమ్యూనిటీని కాదు, నా దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నా – నిఖత్ జరీన్
"ఒక క్రీడాకారిణిగా ఇండియాకు రిప్రజెంట్ చేస్తున్నా. నా వరకూ హిందువా, ముస్లిమా అనేది విషయం కాదు. నేను కమ్యూనిటీని రిప్రజెంట్ చేయడం లేదు. దేశాన్ని మాత్రమే" అని అంటున్నారు వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్.
Community Corporations : ఏపీలో ఒకేసారి 3 కులాలకు కార్పోరేషన్లు ఏర్పాటు
ఏపీ పాలిటిక్స్లో.. మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని.. ఓసీ కులాల్లో బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్లు మాత్రమే ఉన్నాయి. చాలా రోజుల నుంచి రెడ్డి, కమ్మ, క్షత్రియ కులాలు.. తమకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ కోసం డిమాండ్ చేస్తున్నాయ�
మీ పేరిట నకిలీ ఫేస్ బుక్ ఉందా? డిలీట్ చేయండిలా!
delete fake accounts : నాకు అర్జెంట్ ఉంది. కొద్దిగా డబ్బులు అవసరం ఉంది. ఎలాగైనా సహయం చేయి..మళ్లా ఇచ్చేస్తా…అంటూ ఫేస్ బుక్ ద్వారా మెసేజ్ లు పంపిస్తుంటారు. ఫోన్ చేసి అడగొచ్చు కదా..అని అనుకుంటాం. మొహమాటం పడుతున్నాడేమో..అందుకే ఫేస్ బుక్ ద్వారా మెసేజ్ పంపిస్తు�
మహిళ మొండితనం.. రైల్వే చరిత్రలో తొలిసారి.. ఆమె కోసం 535 కిలోమీటర్లు నడిచిన రైలు
తానా భగత్స్ కదలిక కారణంగా, 930 మంది ప్రయాణికులు డాల్టన్గంజ్లోని రూకీ రాజధాని ఎక్స్ప్రెస్లో బస్సులో ప్రయాణించడానికి సిద్ధంగా ఉండగా, ఒక ప్రయాణీకురాలు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. నేను రాజధాని ఎక్స్ప్రెస్ ద్వారా మాత్రమే వెళ్తాను. నేను బస్స�
దావూద్ ఇంటి అడ్రస్ చెప్పాం కానీ, ఇంట్లో ఉన్నాడని చెప్పలేదంటోన్న పాకిస్తాన్
అనుమానం నిజమైంది. పాకిస్తాన్ మళ్ళీ మాట మార్చింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ తన ప్రకటనను తానే ఖండించింది. దావూద్ ఇబ్రహీం తమ దేశం లోనే ఉన్నాడని ఆదివారం ప్రకటించిన పాకిస్తాన్ సోమవారం లేడని చెప్తోంది. పాకిస్తాన్ నాలుకకు నరం లేదని మరోసారి రుజువయ్�
కమ్యునిటీ ట్రాన్స్ మిషన్ ద్వారా కుటుంబానికి కరోనా.. ఆరు నెలల చిన్నారికి పాజిటివ్
ప్రపంచదేశాలను కరోనా వణికిస్తోంది. భారత్ తో కూడా కోవిడ్ 19 కలవరం రేపుతోంది. రోజురోజుకూ కేసులు, మృతుల సంఖ్యం పెరుగుతూనేవుంది. దేశంలోకెళ్ల కరోనా కేసులు మహారాష్ట్రలో అధికంగా నమోదవుతున్నాయి. 6 నెలల చిన్నారికి కరోనా వైరస్ సోకింది. గురువారం కళ్యా�