Home » companies
కంపెనీలతోపాటు వ్యక్తుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా అనేక సార్టు హైదరాబాద్ లో ఐటీ సోదాలు నిర్వహించారు.
కంపెనీలు నిర్లక్ష్యం వహించినట్లు తేలితే పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, ఒక ఏసీపీతో సిట్ ఏర్పాటు చేశారు.
టాటా గ్రూప్ స్మార్ట్ ఫోన్ల తయారీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. భారత్లో యాపిల్ ఐఫోన్ల తయారీని చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం తైవాన్ కు చెందిన విస్ట్రన్ కార్పొరేషన్ తో టాటా గ్రూప్ ప్రతినిధులు చర్చలు జరిపినట్లు బ్లూమ్బెర
ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఉత్కంఠకు తెరదించుతూ ఐపీఎల్ మీడియా హక్కులు దక్కించున్నది వీరే అంటూ బీసీసీఐ సెక్రటరీ జైషా తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. 2023 సంవత్సరం నుంచి ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ టీవీ హక్కులు డిస్నీస్టా�
కరోనా మహమ్మారి కారణంగా సాఫ్ట్ వేర్, ఇతర రంగాల్లోని కార్యాలయాలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసుకొనే అవకాశాన్ని కల్పించాయి. దాదాపు ఈ ప్రక్రియ రెండేళ్లుగా కొనసాగుతుంది. ఉద్యోగులు ఇంటి వద్దనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు...
ఆసియాలో అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ హాంగ్కాంగ్లో అమ్ముడైంది. భారతీయ రూపాయల్లో రూ. 610కోట్లకు అపార్ట్మెంట్ అమ్ముడుపోయింది.
లక్షలాది ఉద్యోగులు తమ కొలువులకు గుడ్ బై చెబుతున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేయడానికి ఏమాత్రం భయపడటం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల్లో ‘ది గ్రేట్ రిజిగ్నేషన్’ సంక్షోభం..
దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి కమ్మేసింది. కరోనా కారణంగా దేశాల ఆర్థిక వ్యవస్థలే చిన్నాభిన్నం అయ్యాయి. ఎన్నో కంపెనీలు ఆర్థిక నష్టాల కారణంగా మూతపడ్డాయి. ఉద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. చాలామందికి జీతాల్లో కోత పడి�
తాజాగా కరోనా వల్ల జరిగిన మరో అనర్థం వెలుగుచూసింది. షాకింగ్ విషయం బయటపడింది. కరోనా ప్రభావంతో మన దేశంలో ఏకంగా 10వేలకుపైగా కంపెనీలు మూతపడ్డాయి.