Complaint to speaker

    జగన్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు: ప్రివిలైజ్ మోషన్ ఇచ్చిన టీడీపీ

    December 13, 2019 / 10:15 AM IST

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌ను టీడీపీ ఎమ్మెల్యేల బృందం కలిసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు అనని మాటలను అన్నట్లుగా సీఎం జగన్ వక్రీకరించారంటూ సీఎంపై ప్రివిలైజ్ నోటీస్ ఇచ్చారు ప్రతిపక్ష నాయకులు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసి ప్�

10TV Telugu News