Completed

    ఆశలు చిగురిస్తున్నాయి : బోటు వెలికితీత పనుల్లో దర్మాడి సత్యం టీం

    September 30, 2019 / 03:43 PM IST

    కచ్చులూరు వద్ద తొలిరోజు బోటు వెలికితీత పనులు ముగిశాయి. ధర్మాడి సత్యం టీమ్‌ విసిరిన కొక్కేలు బోటుకు తగిలేలా చేసి బయటకు లాగాలని ప్లాన్‌ చేశారు. అయితే కొక్కేలతో లాగితే బోటు విరిగిపోయే ప్రమాదం ఉందని భావించి.. చివరి నిమిషంలో ఆలోచన మార్చుకొని సెక

    ముగిసిన సీఎం జగన్ అమెరికా పర్యటన

    August 23, 2019 / 07:02 AM IST

    ఏపీ సీఎం జగన్ అమెరికా పర్యటన ముగిసింది. భారత కాలమాన ప్రకారం ఆయన ఉదయం 7 గంటలకు చికాగో నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు. 2019, ఆగస్టు 24వ తేదీ శనివారం హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడి నుంచి విజయవాడకు వెళుతారు. ఆగస్టు 15వ తేదీన అమెరికాకు సీఎం జగన్ వెళ్లిన సం�

    18 వసంతాల గులాబీ జెండా : జనం గుండెల్లో సుస్థిర స్థానం

    April 27, 2019 / 01:22 AM IST

    తెలంగాణ ప్రజల్లో అంతర్లీనంగా రగులుతోన్న ఆకాంక్షలు.. ఆంక్షల నడుమ అణచివేతకు గురవుతోన్న తరుణంలో TRS ఆవిర్భవించింది. టీఆర్‌ఎస్‌ రాకతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులే మారిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాన్ని ముందుండి నడిపించింద�

    ఫొటో స్లిప్పు..గుర్తింపు కార్డు తప్పనిసరి – దాన కిశోర్

    April 11, 2019 / 03:11 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ మొదలయ్యాయని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ ఎం. దాన కిశోర్ వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ఆయన ఎన్నికల సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనతో 10tv మాట్లాడింది. ఫొటో ఓటర్ స్లిప్పుత�

10TV Telugu News