CONCLUDE

    కొలిక్కిరాని చర్చలు..5న మరోసారి రైతులతో కేంద్రం మీటింగ్

    December 3, 2020 / 08:15 PM IST

    Centre-farmers meeting on farm laws remains inconclusive రైతు సంఘాలతో ఇవాళ కేంద్రం జరిపిన చర్చలు ముగిశాయి. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో 7గంటల పాటు సుధీర్ఘంగా రైతు లీడర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు పియూష్ గోయల్, సోమ్ ప్రకాష్, నరేంద్

    వరంగల్‌ యువతి హత్యకు కారణమేంటో తేల్చిన పోలీసులు

    January 12, 2020 / 02:01 AM IST

    వరంగల్‌ యువతి హత్యకు ప్రధాన కారణమేంటో పోలీసులు తేల్చారు. ప్రియురాలు తనకు దక్కకుండా పోతోందన్న కారణంతోనే హతమార్చినట్లు వెల్లడించారు.

    తిరుమల శ్రీవారి ఆభరణాల మాయం నిజమే : నిగ్గుతేల్చిన విచారణ కమిటి

    January 10, 2020 / 04:10 AM IST

    తిరుమలలో అప్పట్లో కలకలం రేపిన శ్రీవారి ఆభరణాల మాయం వ్యవహారం.. వాస్తవమేనని విచారణ కమిటి తేల్చింది. పునఃపరిశీలనలోను ఆ నగలు కనిపించలేదని తెలిపింది.

    దేశవ్యాప్తంగా ముగిసిన పోలింగ్

    October 21, 2019 / 11:47 AM IST

    హర్యానా,మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటలకు ముగిసింది. రెండు రాష్ట్రాలలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. 5గంటలకు మహారాష్ట్రలో 44శాతం ఓటింగ్ మాత్రమే నమోదవగా,హర్యానాలో 52శాతం నమోదైం�

10TV Telugu News