Home » concludes
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేతో ఎంపీ శశి థరూర్ పోటీ పడుతున్నారు. 24 ఏళ్ల అనంతరం మొట్ట మొదటిసారి జరిగిన ఈ ఎన్నికలో నెహ్రూ-గాంధీ కుటుంబం పోటీలో లేకపోవడం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే �
Corona vaccination in Telangana : ఊహించినట్టే సంక్రాంతి పండగ తర్వాత దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతోంది. వ్యాక్సినేషన్ను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేంది. ఇప్పటికే రెండు డ్రై రన్లను సక్సెస్ఫుల్గ�
కలియుగ వైకుంఠదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. చివరి అంకమైన చక్రస్నాన, ధ్వజావరోహణ ఘట్టాన్ని వేదపండితులు మంత్రోచ్ఛారణ మధ్య కన్నులపండువగా నిర్వహించారు. తొమ్మిది రోజులుగా వివిధ వాహనాలపై విహరించిన స్వ
జూన్-8,2019న ప్రారంభమైన వార్షిక కైలాశ్-మానస సరోవర్ యాత్ర ముగిసిందని అధికారులు ప్రకటించారు. ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ పాస్ మీదుగా మానససరోవర్ యాత్ర ఇవాళ(సెప్టెంబర్-08,2019) ముగిసిందని అధికారులు ఓ ప్రకటనలోతెలిపారు. ఆదివారం 41 మందితో కూడిన భారత యాత్రికు�