Home » Condition
ఇది డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై కలల ప్రాజెక్ట్. దివంగత ముఖ్యమంత్రి ఎం కరుణానిధి అప్పట్లో దీనిని ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ముందుకు తీసుకురాగా, అప్పట్లోనే ఆమోదం లభించింది. 2,400 కోట్ల రూపాయల అంచనా వ్యాయం నిర్ణయించి పనులు �
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితులు హైదరాబాద్ నగరం విడిచి ఎక్కడికీ వెళ్లరాదని హైకోర్టు షరతు విధించింది. బీజేపీలో చేరేలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలకు పాల్పడటంతో.. బీజేపీ ఏజెంట్లు రామచంద్రభా
ఇప్పటికే కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు కకావికలం అయిపోయాయి. ఈక్రమంలో ‘వెస్ట్ నైల్ వైరస్’ ముప్పు పొంచి ఉందని రష్యా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
కమ్యూనిస్టు దిగ్గజం,పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(77), ఆయన భార్య మీరా భట్టాఛర్జీ గత వారం కరోనా బారినపడిన విషయం తెలిసిందే.
Mulugu district Road accident : ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 35 మంది కూలీలతో వెళ్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. వాజేడు-ఏటూరు నాగారం మండలంలో 163వ నెంబర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆ
వివాహితను వేధించిన కేసులో న్యాయమూర్తి వినూత్న తీర్పును వెలువరించారు. వేధించిన మహిళతో రాఖీ కట్టించుకోవాలి..అంతేగాకుండా..రూ. 11 వేలు ఇచ్చి..ఆమె ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టు..ఇండోర్ బెంచ్ విలక్షణంగా తీ�
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరారు. రాత్రి 7 గంటల సమయంలో ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. సాధారణంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకునే క్రమంలోనే ఆమె ఆస్పత్రిలో చేరినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె ఆర
దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా తన సంగీతంతో అలరించిన మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ బాలీవుడ్ మాఫియాపై స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఇపుడు, రెహమాన్ మరియు సల్మాన్ ఖాన్ యొక్క పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోం�
విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తలోజా జైలు నుంచి ఆయన భార్యకు జైలు సిబ్బంది ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనలకు గురవుతు�
నేను బాగానే ఉన్నానంటూ తెలంగాణ డైనమిక్ లీడర్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను మంత్రి కొట్టిపారేశారు. ఈ మేరకు 2020, మే 12వ తేదీ మంగళవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతొక్కరికీ ధన్యవాద�