Home » Congo
ఇళ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు వరద నీటిలో కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఉండటానికి ఇళ్లు లేక ప్రజలు నిరాశ్రయులయ్యారని వెల్లడించారు.
దక్షిణ కొరియా తొక్కిసలాట ఘటనను మరవకముందే కాంగో రాజధాని కిన్షాసాలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. కిన్షాసాలో జరిగిన ఓ మ్యూజిక్ కచేరీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా 11 మంది మృతి చెందారు. ఆదివారం రాత్రి కిన్షాసా స్టేడియంలో ప్ర�
డబ్బుల కోసమో లేదా పాత కక్షలతోనే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తారని విన్నాం. వార్తల్లో చూశాం. డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వకపోతే పిల్లల్ని చంపేస్తామనే బెదిరింపుల గురించి కూడా తెలుసు. కానీ డబ్బుల కోసం చింపాంజీ పిల్లల్ని కిడ్నాప్ చేశారు కొంతమ�
కాంగోలో ఇలాంటి ఘటనలు జరగడం సాధారణమే. అలైడ్ డమొక్రటిక్ ఫోర్సెస్ అనే తీవ్రవాద సంస్థ 2020లో బెనిలోని ఒక జైలుపై దాడి చేసి 1,300 మంది ఖైదీలను విడుదల చేసింది. కాగా, ప్రస్తుతం జరిగిన ఘటన కూడా ఏడీఎఫ్ పనేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉగాండా స్థావరంగా ప
రద్దీగా ఉండే మార్కెట్లో హై వోల్టేజ్ కరెంట్ తీగలు తెగి పడి 24మంది మహిళలతో సహా 26మంది దుర్మరణం పాలయ్యాయి.మార్కెట్ లో సరుకులు కొనుక్కుని బస్సు కోసం ఎదురు చూస్తుండగా ఈ దారుణం జరిగింది.
ఆఫ్రికాలోని కాంగో దేశంలోని ఇరగోంగో అగ్నిపర్వం విస్పోటనం చెందింది.
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగోలో నిజంగానే ట్రెజర్ హంట్ జరుగుతుంది. ఆ ప్రాంతంలోని పర్వతంలో బంగారం ఉందని తెలిశాక ప్రభుత్వం గ్రామాన్ని నిషేదించింది. అహ్మద్ అల్గోబరీ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షేర్ చేసిన వీడియోలో లుహిహీ అనే పర్వతాన్ని..
who alerts six african countries ebola: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కబళిస్తున్న వేళ.. మరో మహమ్మారి ముంచుకొస్తోంది. ఆఫ్రికాలోని పలు దేశాల్లో ప్రాణాంతక ఎబోలా(Ebola) వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గినియాలో ఈ వ్యాధి బారినపడి ఇప్పటికే ఐదుగురు చనిపోయారు. ఆఫ్రికాలోన
కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. టంగాయికా ప్రావిన్స్లో రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 50 మంది చనిపోగా, 23మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. మరికొ�