Home » Congress MP Rahul Gandhi
నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో తదుపరి విచారణకు తాను శుక్రవారం హాజరుకాలేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు లేఖ రాశారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)విచారణ మూడో రోజు ముగిసింది. బుధవారం దాదాపు తొమ్మిది గంటల పాటు రాహుల్ గాంధీని అధికారులు విచారించారు. అయితే విచారణ పూర్తికాలేదని, మళ్లీ శుక్రవారం విచారణకు
గాంధీ కుటుంబానికి సంబంధించిన రూ.2,000 కోట్ల ఆస్తులను కాపాడడానికి, అవినీతికి మద్దతు తెలపడానికే కాంగ్రెస్ పార్టీ నేడు నిరసన ప్రదర్శన నిర్వహించిందంటూ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాసేపట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి బయలుదేరనున్నారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన నగదు అక్రమ బదిలీ కేసులో ఆయన విచారణ ఎదుర్కోనున్నారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్,
కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లాలోని ఐరవాతి వద్ద 9 ఏళ్ల బాలుడు అద్వైతతో రాహుల్ గాంధీ ముచ్చటించారు.