Home » Congress MP Rahul Gandhi
ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ లో ఓ స్కూల్ టీచర్ ముస్లిం బాలుడిని తోటి విద్యార్ధులతో చెంపదెబ్బ కొట్టిస్తున్న వీడియో వైరల్ అయ్యింది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Rahul Gandhi On Independence Day : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి భారతీయుడి గొంతుక భారత్ మాత అని రాహుల్ పేర్కొన్నారు. (Rahul Gandhi) సముద్రం అంచున కన్యాకుమారి నుంచి మంచు కశ్మీరు వరకు తన 145 ర�
కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో కొన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొనకపోవడం నిరాశ కలిగించిందని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి నిర్వహించిన �
రాహుల్ గాంధీ ఈ యాత్రకు బయల్దేరిన తర్వాత నుంచి ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్తో సోనియా గాంధీ బాధ పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా, సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని కర్ణా�
మోడీ జన్మదినం సెప్టెంబర్ 17ని “జాతీయ నిరుద్యోగ దినోత్సవం”గా పాటించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా ప్రధానిని నిరుద్యోగ సమస్యపై ప్రశ్నించారు. ఎనిమిది చీతాలు వచ్చాయి.. 16కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి అంటూ మోదీ
రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం (సెప్టెంబర్ 7,2022) సాయత్రం ప్రారంభం అయ్యింది. తమిళనాడులోని కన్యాకుమారిలో సాయంత్రం 5 గంటలకు రాహుల్ తన యాత్రను ప్రారంభించారు. తన ముందు పార్టీ సేవా దళ్ శ్రేణులు కదం తొక్కుతూ సాగగా.
దేశంలో ప్రతి గంటకూ ఐదుగురు రోజువారీ కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అదే సమయంలో ప్రధానికి అత్యంత ప్రీతిపాత్రుడైన మిత్రుడు రూ. 85కోట్లు సంపాదిస్తున్నాడని గౌతమ్ అదాని పేరు ప్రస్తావించకుండా ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ ట్విటర్ వేద�
''పార్లమెంటులో అర్థవంతమైన చర్చలు జరగవద్దని ఓ పెద్ద మనిషి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంటులో ఆయనకు ఓ చరిత్ర ఉంది. అమేఠీ ఎంపీగా ఉన్న సమయంలో ఆయన పార్లమెంటులో ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. అమేఠీని వదిలేసి వ�
'దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, దేశంలో ఆందోళనకర వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వమే సృష్టించింది. అంతేగానీ, ఈ ఆందోళనకర పరిస్థితులకు కారణం ఎవరో ఒకరు చేసిన వ్యాఖ్యలు కాదు. ఆగ్�
నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఐదోరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు.