Home » Congress party
దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 5న దేశ వ్యాప్తంగా ఆందోళనలు తెలపాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, అదే రోజున ప్రధాన మంత్రి హౌస్ ఘెరావ్ పేరిట పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహిస్తామ
''ఎనిమిదేళ్ళలో దేశంలో 22 కోట్ల మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్యూలో నిలబడ్డారు. వారిలో కేవలం 7.22 లక్షల మంది మాత్రమే ఉద్యోగాలు పొందారు. నిరుద్యోగం గురించి ప్రశ్నిస్తే రాజా (రాజు)కు కోపం వస్తుంది. నిజం ఏంటంటే... ఉద్యోగాలు ఇచ్చే సామర్థ్�
కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని అన్ని గంటలపాటు విచారించడం ఏంటని, ఆమె వయసు, ఆరోగ్య పరిస్థితిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దృష్టిలో పెట్టుకోవాలని ఆ పార్టీ �
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా తీసుకుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ రంగంలోకి దిగారు. నిన్న రాజగోపాల్రెడ్డి ప్రెస్మీట్ క్లిప్సింగ్స్ను సేకర
మునుగోడులో ఉప ఎన్నిక రావాలని తాను కోరుకోవడం లేదని.. కానీ, ఇది తెలంగాణ సీఎం కేసీఆర్ కోరిక అని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ వ్యూహంలో తాను పావును కాదలుచుకోలేదని స్పష్టం చేశారు. ప్రజలు కోరుకుంటే రాజీనామా చేస్తానని, కేసీఆర్ పతనం మునుగోడు �
నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విచారణ ఎదుర్కొంటున్నారు. తన కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీతో కలిసి ఆమె ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయాని
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో ఇవాళ విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఢిల్లీలో 13 విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం రాజ�
ప్రజలను తప్పుదోవ పట్టించడానికే సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అన్నారని యాన చెప్పారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. అంతర్జాతయ కుట్రల వల్లే వరదలు వచ్చాయనడంలో అర్థం లేదని ఆయన చెప్పారు.
పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తాము 13 అంశాలను ప్రభుత్వం ముందు ఉంచామని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ సమావేశాల్లో 32 బిల్లులు ప్రవేశపెడతామని ప్రభు�
''ఇప్పటికీ సమయం ఉంది.. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కోవాలని నేను మళ్ళీ చెబుతున్నాను. ప్రజలను మభ్యపట్టే రాజకీయాలను ఇకనైనా మానుకోవాలి. ఆర్థిక విధానాలను వెంటనే సంస్కరించాలి. ఈ ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప�