Home » Congress party
కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో దీనిపై ఆయనను మీడియా ఇవాళ అడగగా స్పందించారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆయన కారులో వెళ్తున్న సమయంలో మీడియాతో మాట్లాడుతూ... దీనిపై తాను
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఆ పోటీ బరిలో దిగాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మలయాళ దినపత్రిక 'మాతృభూమి'లో ఆయన తాజాగా ఓ ఆర్టికల్ రాశారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక గురించ�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంచివ్యక్తే కానీ, రాజకీయాల్లో కొనసాగే యోగ్యత మాత్రం ఆయనకు లేదని ఆ పార్టీ మాజీ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇవాళ గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ... ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ సలహాలు తీసుకుని, పార్టీని
‘నా మిత్రుడు శ్రీకాంత్ జిచ్కార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాడు. నేను మంచి వాడినని, అయితే, ఉండకూడని పార్టీలో ఉన్నానని అన్నాడు. మంచి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నాకు చెప్పాడు. నేను జిచ్కార్ కు ఓ విషయం చెప్పాను. బావిలోనైనా దూకి మున�
సీడబ్ల్యూసీ సమావేశంలో నిన్న ఆనంద్ శర్మ మాట్లాడుతూ... అధ్యక్షుడి ఎన్నికకు ఓటర్ల జాబితా అందలేదని ఆరోపించారు. ఆ ఎన్నిక పక్రియ పార్టీ నియమావళికి అనుగుణంగానే జరుగుతుందా? లేదా? అని ఆయన నిలదీసినట్లు తెలిసింది. అధ్యక్షుడి ఎన్నికకు ఓటర్ల జాబితాను వి
వరుస రాజీనామాలతో కుదేలవుతున్నకాంగ్రెస్ పార్టీకి తాజాగా కూడా మరింత గుదిబండగా మారుతోంది. జ్యోతిరాదిత్య సింధియా, ఆర్పీ సింగ్, జితిన్ ప్రసాద, హార్ధిక్ పటేల్, కపిల్ సిబల్ వంటి వారు మొత్తమే పార్టీని వీడుతుండగా.. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ లాంటి వా
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో యాత్ర ప్రారంభం కానుంది. ప్రతీ రోజూ 25 కి.మీ సాగే యాత్ర 3,500 కిలో మీటర్లు 12 రాష్ట్రాల్లో సాగనుంది. ఈ యాత్రలో భాగంగా ని�
కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక కొనసాగుతోంది. ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ తిరిగి ఆ పదవి చేపట్టేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు మళ్లీ ఈ బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్ కూడా నిరాకరించారు.
కాళ్లు మొక్కుడే కాదు..పొర్లు దండాలు పెట్టినా మునుగోడులో కాంగ్రెస్ గెలవదు.. ఎవరిని గెలిపించాలో మునుగోడు ఓటర్లు డిసైడ్ అయిపోయారు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.
'మహంగాయీ చౌపాల్' పేరిట కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి దేశ వ్యాప్తంగా ర్యాలీలు తీయనుంది. దేశంలో పెరిగిపోతోన్న ధరలు, నిరుద్యోగంపై దేశంలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో నిరసనలు తెలపనుంది. ఈ మెగా ర్యాలీ ఈ నెల 28న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ముగ�