Home » Congress party
రాహుల్ గాంధీ ఆదివారం ఉదయం పాదయాత్ర ప్రారంభించిన కొద్దిసేపటికి.. స్థానిక వ్యక్తి ఆరేళ్ల పాపతో రాహుల్తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్ కంటే ముందు ఆ చిన్నారి చేయి పట్టుకొని నడుస్తున్నాడు. ఆ చిన్నారి కాళ్లకు ఉన్న పాదరక్షల్లో ఒకటి ఊడిప�
Bharat jodo yatra: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో పాదయాత్ర’ శనివారం 10వ రోజు కేరళలలో ఉత్సాహంగా సాగింది. వేలాది మంది పార్టీ కార్యకర్తలతో శనివారం ఉదయం పుతియకావు జంక్షన్ వద్ద రాహుల్ గాంధీ పాదయాత్రను ప్రారంభి�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మ దినోత్సవాన్ని ‘జాతీయ నిరుద్యోగ దినోత్సవం’గా నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ కేరళలోని కొల్లాంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయనను చాలా మంది నిరుద్యోగు�
వన్యప్రాణులు చీతాలను నమీబియాలోని విండ్హాక్ నుంచి భారత్ కు తీసుకువస్తున్న నేపథ్యంలో.. ఆ గొప్పదనం తమదేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ‘‘2008-09లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సర్కారు చీతా ప్రాజెక్టు ప్రతిపాదనలను రూపొందించి, ఆమోద ముద్ర �
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ యాత్రకు కొల్లాంలోని కాంగ్రెస్ కార్యకర్తలు బలవంతంగా విరాళాలు వసూలు చేస్తున్నారు. తాజాగా, కూరగాయలు అమ్ముకునే వ్యక్తి వద్దకు వెళ్లి రూ.2000 ఇవ్వాలని అ
కాంగ్రెస్ పార్టీని వీడి జమ్మూకశ్మీర్ లో ర్యాలీలకు సిద్ధమవుతున్న గులాం నబీ ఆజాద్ కు పాక్ లోని లష్కర్ తోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. గులాం నబీ ఆజాద్ త్వరలోనే కొత్త పార్టీ పెట్టే ప్�
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ... టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) 17 నెలలుగా రెండంకెల సంఖ్యలోనే కొనసాగుతోందని విమర్శించారు. దీని
భారత్ జోడో పాదయాత్రలో భాగంగా తమిళనాడులోని మార్తాండం ప్రాంతంలో ఉపాధి కూలీలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి సంపాదన, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగితెలుసుకున్నారు. రాహుల్ వారితో సరదాగా ముచ్చటిస్తుండటంతో ఓ మహిళ రాహుల్ను మీరు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర నాల్గో రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం 7గంటలకు తమిళనాడు రాష్ట్రంలోని ములగుమోడు నుంచి భారత్ జోడో పాదయాత్రను రాహుల్ గాంధీ పున: ప్రారంభించారు. యాత్ర ప్రారంభం నుంచి భారీ సంఖ�
Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. మూడోరోజు యాత్రలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొనగా వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ గాంధీ ఉత్సాహంగా ముందుకు