Home » Congress party
Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లాలో కొనసాగుతోంది. రెండోరోజు బుధవారం అదోని మండలం చాగి నుంచి ఉదయం 6.30 గంటలకు రాహుల్ పాదయాత్ర ప్రాంరభమైంది. రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొనేందుక
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 68 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 12న ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ క్రమంలో బీజేపీ 62 స్థానాలకు బుధవారం అభ్యర్థులను ప్రకటించింది. కేబినెట్ మంత్రితో సహా 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్లు పోటీ పడుతున్నారు. ఖర్గే వైపు అధిక మంది నేతలు మొగ్గుచూపుతున్నట్లు పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నప్పటికీ.. థరూర్కు పార్టీలోని యువ నేతల నుండి మద్దతు ఉన్నందున �
Bharat Jodo Yatra: కర్ణాటక రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ స్థానికుల సమస్యలు తెలుసుకుంటూ యాత్రలో ముందుకు సాగుతున్నారు. మహిళలు, యువత, చిన్నార�
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని హర్థికోట్ నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో రాహుల్ వెంట స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్ గ
కొంత కాలంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దేశ వ్యాప్తంగా విపక్షాలతో కలిసి కూటమి ఏర్పాటు చేసే పనుల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీతోనూ చర్చలు చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఇప్పటికే యూపీఏ అనే కూటమి ఉంది. ఇక రాష్ట్రంలో నితీష్, తే�
Bharath Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షులు సోనియా గాంధీ గురువారం కర్ణాటకలో తన కుమారుడు రాహుల్ గాంధీ చేపట్టిన "భారత్ జోడో యాత్ర"లో పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి ఉత్సాహంగా సోనియా పాదయాత్రలో పాల్గొన్నారు. కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యతో బాధ�
కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో నేత టీఆర్ఎస్ లో చేరాడు. కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఓరుగంటి వెంకటేశంగౌడ్ మంగళవారం హైదరాబాద్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు శశిథరూర్ను పోటీ నుంచి తప్పుకోవాలని నేను ఏమాత్రం కోరనని మల్లిఖార్జున్ ఖార్గే అన్నారు. ప్రజాస్వామ్యంలో పోటీ ఉంటేనే మంచిదని అన్నారు. శశిథరూర్ కూడా తన చిన్న సోదరుడు లాంటి వాడని, మా అందరి లక్ష్యం ప�
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఖర్గేనే విజయం సాధిస్తారని గెహ్లాట్ అన్నారు. ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన దళిత వర్గం నుంచి వచ్చిన ఓ సహృదయ నేత అన్నారు. ఖర్గే అధ్యక్ష స్థానానికి పోటీ చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నా�