Home » Congress party
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లిఖార్జున్ ఖార్గే నేతృత్వంలో ఆదివారం పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఈ స్టీరింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు రెండు కీలక నిర్ణయాలు �
గుజరాత్ రాష్ట్రంలో ఇవాళ మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించగా.. తొలివిడతలో 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చే�
రాహుల్గాంధీ పాదయాత్ర ఇండోర్కు చేరుకోగానే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీ సంఖ్యలో యువత, కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్రలో భాగంగా రాహుల్గాంధీ కొద్దిసేపు సైక్లిస్ట్గా మారారు. సైకిల్ ఎక్కి తొక్కుతూ
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. రాష్ట్రంలో యాత్ర ఐదవరోజు ఇండోర్కు చేరుకుంటుంది. సాయంత్రం నగరంలోని నడిబొడ్డున రాజ్వాడలో జరిగే సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగిస్తారు. ఆదివారం ఉదయం 6గంటలకు పా�
Bharat Jodo Yatra: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఐదు రాష్ట్రాల్లో యాత్ర పూర్తైంది. 80వ రోజు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో యాత్ర కొనసాగుతోంది. రాహుల్ గాంధీ వెంట ప్రియాంకగాంధీ యాత్రలో పాల్గొ�
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన భర్త, కొడుకుతో కలిసి గురువారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బోర్గావ్ గ్రామం నుంచి గురువారం పాదయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో కలిస
ప్రియాంక వాద్రా రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఎప్పుడు పాల్గొంటారనే చర్చసాగుతున్న క్రమంలో నవంబర్ 23 నుంచి 25 తేదీ మధ్యలో ఆమె రాహుల్తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధాన్ని విడిచిపెట్టిన నెలల తర్వాత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీపై ప్రశంసల జల్లు కురిపించాడు. బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని తెలిపాడు.
Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం భాగ్యనగరంలో ఉత్సాహంగా సాగింది. ఎంజే మార్కెట్, గాంధీ భవన్ వద్దకు రాగానే పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రాహుల్కు స్వాగతం పలికారు.
ఎన్నికల ముందు కేసీఆర్ ఎన్నో డ్రామాలు ఆడతారు. కేసీఆర్ ఇక్కడ చెప్పేదొకటి.. ఢిల్లీలో చేసేది ఒకటి. మోదీతో కేసీఆర్ కు డైరెక్ట్ కనెక్షన్ ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.